Home » covid positive cases
AP Covid-19 : దేశంలో కరోనా తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో తొలిసారిగా కరోనా కేసులు జీరోగా నమోదయ్యాయి.
భారత్లో కరోనా కేసుల సంఖ్య ఊరట కలిగిస్తోంది. అత్యల్ప కేసులతో భయాందోళనల నుంచి ఉపశమనం దొరికింది. కొత్తగా 1778 కరోనా పాజిటివ్ కేసులు కాగా 62 మరణాలు సంభవించాయి.
దేశంలో ఇప్పటివరకు 4,28,67,031 కేసులు, 5,12,622 మరణాలు నమోదు అయ్యాయి. దేశంలో 98.42 శాతంగా కరోన రికవరీ రేటు ఉంది. నిన్న కరోనా నుంచి 31,377 మంది కోలుకున్నారు.
తిరుపతి ఐఐటీ క్యాంపస్లో 214 మంది విద్యార్థులు, సిబ్బందికి కరోనా పరీక్షలు చేయగా.. 72 మంది విద్యార్థులు, 30మంది సిబ్బందికి పాజిటివ్గా తేలినట్టు అధికారులు వెల్లడించారు.
దేశంలో కరోనావైరస్ మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. భారత్లో రోజురోజుకీ కరోనా కేసుల ఉధృతి పెరిగిపోతోంది. మరణాలు సంఖ్య కూడా పెరిగిపోతోంది.
కేరళలో కరోనా థర్డ్ వేవ్..!
Telangana covid positive cases : తెలంగాణలో కొన్ని జిల్లాలో కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కట్టడి చేస్తున్నప్పటికీ కంట్రోల్ అవడం లేదు. నాలుగు జిలాల్లో పదుల సంఖ్యలో రోజువారి కేసులు నమోదు అవుతున్నటు ఆరోగ్య శాఖ విడుదల చేసే బులిటెన్లో చూపిస్తోంది. నిజాన�
లాక్డౌన్ అమలుతో తగ్గుతున్న కొవిడ్ కేసులు..
ప్రజలు బాగుంటేనే ఊరు బాగుంటుంది. కరోనా వేళ ప్రజల క్షేమమే లక్ష్యంగా.. ఆ గ్రామ పెద్దలు కష్టమైనా కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలను గ్రామస్తులంతా ఇష్టంగానే ఆచరిస్తున్నారు. అందరూ ఒక్కటై కట్టుబాటుతో కరోనా వైరస్ను కట్టడి చేస్తున్నారు.
భారతదేశంలో కరోనా మహమ్మారి వదలడం లేదు. వైరస్ సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తూనే ఉంది. లక్షల కేసులు నమోదవుతున్నాయి. ప్రధాన రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు రికార్డ్ స్థాయిలో బయటపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.