Home » covid19
దేశంలో కొత్తగా 21,880 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, గత 24 గంటల్లో 60 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. దేశంలో హోం క్వారంటైన్లలో, ఆసుపత్రుల్లో ప్రస్తుతం కరోనాకు 1,49,482 మంది (0.34 శాతం) చికిత్స పొందుతున్న
దేశంలో కొత్తగా 20,557 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, 24 గంటల్లో 18,517 మంది కరోనా నుంచి కోలుకున్నారని పేర్కొంది. కరోనా వల్ల మరో 40 మంది ప్రాణాలు కోల్పోయారని, దీంతో ఇప్పటివరకు ఈ వైరస్ వల్ల మృతి చెందిన �
ఆ దేశంలో కరోనా కేసులు సునామీని తలపిస్తున్నాయి. రోజుకు లక్షల్లో కేసులు నమోదవుతున్నట్లు అంచనా. రోజుకు సగటున 3లక్షల కేసులు రికార్డు అవుతున్నాయని, ఫిఫ్త్ వేవ్ మొదలైపోయినట్లు..
కరోనా మహమ్మారి అక్కడ విలయతాండవం చేస్తోంది. జెట్ స్పీడ్ తో వ్యాపిస్తూ.. ప్రజలకు, ప్రభుత్వానికి కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. 7 రోజుల్లో 10 లక్షలు కేసులు వచ్చాయంటే..(North Korea Corona Terror)
భారత్ లో ఫోర్త్ వేవ్ మొదలైందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అందుకు గణాకాంలు కూడా తొడవుతుండటంతో రాబోయే కాలంలో కరోనా ఫోర్త్ వేవ్ ను ఎదుర్కోక తప్పదన్న...
తగ్గినట్లే తగ్గిన కరోనా.. మళ్లీ విజృంభిస్తోంది. దక్షిణ కొరియానూ(South Korea Corona) వైరస్ వణికిస్తోంది. ఒక్కరోజే 4లక్షలకు పైగా కేసులు వెలుగుచూశాయి.
తెలంగాణలో గత 24 గంటల్లో 24వేల 848 కరోనా పరీక్షలు నిర్వహించగా, 81 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.(Telangana Corona Report)
తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు(Telangana Covid Cases) భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో..
ఏపీకి బిగ్ రిలీఫ్. కరోనావైరస్ వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు(AP Covid Cases) భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో..
తెలంగాణలో కరోనావైరస్ (Telangana Corona) మహమ్మారి వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో..