Home » Cows
రోజంతా మేత మేస్తున్నా..మా ఆవులు పాలు ఇవ్వట్లేదు సార్ అంటూ ఓ రైతు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. రైతు ఫిర్యాదు విన్న పోలీసులు ఏం చేశారంటే..
ఏపీ సీఎం క్యాంప్ ఆఫీస్ పరిసరాలు మారిపోతున్నాయి. సుందరంగా తయారవుతున్నాయి. ఎప్పుడూ అధికారుల హడావుడి, వచ్చీ పోయే వాహనాల సైరన్లు, మంత్రుల ఎమ్మెల్యేల విజిటింగ్ తో బిజీబిజీగా
మహారాష్ట్రలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలకు మూగజీవాలు బలైపోతున్నాయి. వాగు దాటేందుకు యత్నించిన ఆవుల మంద... నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది.
చిత్తూరు జిల్లాలో పశువుల అపహరణ అంశం కలకలం రేపింది. అర్ధరాత్రి వేళ..మినీ లారీలతో వచ్చి పశువులను బలవంతంగా తీసుకెళుతోంది ఓ ముఠా. పశువులను తీసుకెళుతున్న దృశ్యాలు సమీప సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ జిల్లాలోని అనేక చోట్ల పశువుల అక్రమ రవాణా కొనసా
Acid attack on cows at Rajamahendravaram: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణం జరిగింది. 12 ఆవులపై దుండగులు యాసిడ్ పోశారు. నారాయణపురం, రాజేంద్రనగర్తో పాటు పలు ప్రాంతాల్లో గుర్తు తెలియని దుండగులు ఆవులపై యాసిడ్తో దాడి చేశారు. ఆవులకు తీవ్ర గాయాలయ్యాయి. దాడికి గుర�
ఇంటిలో ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందంటారు. అదే ఇంటిలో పెంచుకునే ఆవును కూడా మహాలక్ష్మి అని పూజిస్తాం. పండుగలకు..ఇంట్లో జరిగే శుభకార్యాలకు ఆవులను పూజించటం హిందూ సంప్రదాయంలో భాగంగా వస్తోంది. అంత భక్తిగా కొలుచుకునే ఆవులకు ఓ జంతు ప్రేమికు�
cows attract music played by a small girl just like magic : గోకులంలో శ్రీకృష్ణుడు వేణువు వాయిస్తే ఆ రాగానికి పశు పక్ష్యాదులన్నీ చెవులు రిక్కించి వినేవట. గోకులంలో గోపికలైతే ఆ కిట్టయ్య వేణుగానానికి మైమరచిపోయేవారట. ఆ నంద గోపాలుడు వేణుగానానికి గోవులు తలలు ఊపుతూ పరవశించిపోయేవని �
Raja Singh Vs Shilpa Chakrapanireddy : శ్రీశైలం కేంద్రంగా ఏపీ, తెలంగాణ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం ముదిరింది. పుణ్యక్షేత్రంలో దుకాణాల కేటాయింపు వైసీపీ, బీజేపీ మధ్య చిచ్చు పెట్టింది. శ్రీశైలంలో అన్యమతస్తులకు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు కల�
first meeting of ‘gau cabinet’ in MP మధ్యప్రదేశ్ లో గోవుల సంరక్షణ కోసం సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రత్యేకంగా ‘ కౌ కేబినెట్’ పేరిట ఓ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. పశుసంవర్ధక శాఖ, అటవీ, పంచాయత్, గ్రామీణాభివృద్ది, హోమ్, రైతు సంక�
న్యూజిలాండ్ నుంచి చైనాకు పశువులను తీసుకెళుతున్న ఓ నౌక… బుధవారం రాత్రి జపాన్ సమీపంలో మునిగిపోయింది. న్యూజిలాండ్ లోని నేపియర్ నౌకాశ్రయం నుంచి ఆగస్టు-14న ఈ నౌక బయలుదేరింది. చైనా తూర్పు తీరంలోని తాంగ్ షాన్ ఓడరేవును చేరుకోవాల్సి ఉంది. 42 మంద�