cp

    జీహెచ్ఎంసీ అభ్యర్థుల్లో 49 మంది నేరచరితులు, 6గురు మహిళలు

    November 25, 2020 / 01:27 PM IST

    GHMC candidates, 49 are criminals : GHMCలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 49 మంది నేరచరితులు ఉన్నారు. 49 మంది అభ్యర్థులపై 96 క్రిమినల్‌ కేసులు నమోదై ఉన్నాయి. వీరిలో 43 మంది పురుషులు కాగా.. ఆరుగురు మహిళలు. బీజేపీ నుంచి అత్యధికంగా 17 మంది, టీఆర్‌ఎస్‌ నుంచి 13 మంది, కాంగ్రెస్‌ నుంచి 12

    కాకతీయకాలువలో కొట్టుకొచ్చిన కారు..మృతులు పెద్దపల్లి ఎమ్మెల్యే చెల్లెలు బావగా అనుమానం

    February 17, 2020 / 05:57 AM IST

    కరీంనగర్ జిల్లా..తిమ్మాపూర్ మండలం ఆలగనూరు సమీపంలో కాకతీయ కాలువలో  ఓ కారు కొట్టుకొచ్చింది.  అలా కొట్టుకొచ్చిన కారులో మూడు మృతదేహాలు ఉన్నాయి. రెండు మృతదేహాలు అని పోలీసులు మొదట్లో భావించారు. కానీ కారును కాలువ నుంచి గట్టుపైకి వెలికి తీసిన తర�

    సజ్జనార్‌పై హత్య కేసు: పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చారు

    December 9, 2019 / 04:58 AM IST

    సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ పై హత్య కేసు నమోదు చేయాలంటూ ఓ వ్యక్తి రిక్వెస్ట్ చేశాడు. ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఈ ఘటన నమోదైంది. దిశ నిందితులను ఎన్‌కౌంటర్లో చంపేశారంటూ ఆ వ్యక్తి ఆరోపించాడు.  ‘నేను సైతం’ ఎన్జీవో చేసిన ఫిర్యాదు మేర రాచకొం�

    తమ్ముడు చేసిన పని సంతోషం కలిగించింది….రియల్ హీరో సజ్జనార్ సోదరుడు

    December 6, 2019 / 09:27 AM IST

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య ఘటనలో ఉన్న నలుగురు నిందితులను ఇవాళ(డిసెంబర్-6,2019)హైదరాబాద్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దిశను ఎక్కడైతే, కాల్చేశారో.. అక్కడే ఎన్‌కౌంటర్ చేసి చంపేశారు పోలీసులు. షాద్‌నగర్ దగ్గర చటాన్ పల్లిలో ఉన

    మహిళా ఎమ్మెల్యే బుగ్గ గిల్లి ముద్దు పెట్టుకున్న పిల్లాడు..వీడియో

    November 25, 2019 / 06:27 AM IST

    ఓ మహిళా ఎమ్మెల్యే బుగ్గ గిల్లాడు ఓ బుడతడు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైసీపీ మహిళా ఎమ్మెల్యే విడదల రజని. చాలా యాక్టివ్ గా ఉంటారు. ఏమాత్రం దర్పం లేకుండా ప్రజల్లో చక్కగా కలిసిపోతుంటారు. ఈ క్రమంలో తన నియోజకవర్గ ప్రజల్ని కలుస్తు..వారిని పలకరిస్త�

    IPL ఫైనల్ మ్యాచ్ : అర్థరాత్రి ఒంటి గంట వరకు మెట్రో సర్వీసులు

    May 11, 2019 / 05:54 AM IST

    IPL ఫైనల్ మ్యాచ్‌‌కు హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం రెడీ అయ్యింది. 2019, మే 12వ తేదీ ఆదివారం సాయంత్రం మ్యాచ్ జరుగనుంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ సెక్యూరిటీని సమీక్షించారు. రూట

    పట్టుబడుతున్న కట్టలు : బంజారాహిల్స్ లో మూడున్నర కోట్లు

    April 5, 2019 / 10:03 AM IST

    ఎన్నికల వేళ ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న పోలీసులకు భారీ మొత్తంలో నగదు పట్టుబడుతోంది.

    సీబీఐ వివాదంపై సుప్రీం ఆదేశం : సీఎం మమత హర్షం 

    February 5, 2019 / 09:45 AM IST

    ఢిల్లీ : బెంగాల్ పోలీసులు..సీబీఐ వివాదం పిటీషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్ సీపీ..సీఎం మమత సీబీఐ విచారణకు హాజరుకావాలని తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై మమతా బెనర్జీ హర్షం వ్యక్తంచేశారు. ధర్మాసనం తీర్పును తాను స్వాగతిస్తున్నా�

    దీదీ వర్సెస్ CBI : శారదా స్కాంలో పోలీస్ కమిషనర్ పాత్ర ఏంటీ?

    February 4, 2019 / 08:34 AM IST

    శారదా చిట్ ఫండ్ స్కామ్ లో కోల్ కతా సీపీని రాజీవ్ కుమార్ ని విచారించేందుకు ఎటువంటి వారెంట్ లేకుండా కోల్ కతాలోని ఆయన నివాసానికి ఆదివారం(ఫిబ్రవరి-4,2019) సీబీఐ అధికారుల బృందం రావడం పెద్ద ఇష్యూ అయింది. ప్రపంచంలోనే ఉత్తర పోలీస్ ఆఫీసర్ రాజీవ్ కుమార్ అ�

    తేల్చుకుంటాను : నడిరోడ్డుపైనే సీఎంగా మమత విధులు

    February 4, 2019 / 07:50 AM IST

    వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. ఆదివారం(ఫిబ్రవరి-3,2019) శారదా చిట్ ఫండ్ స్కామ్ కి సంబంధించి ఎటువంటి వారెంట్ లేకుండా కోల్ కతా సీపీని విచారించేందుకు ఆయన నివాసంలోకి సీబీఐ అధికారుల ప్రవేశించినడానికి చేసిన ప్రయత్నం�

10TV Telugu News