cp

    లోక్ సభలో కోల్ కతా రగడ : మోడీని దుమ్మెత్తిపోసిన విపక్షాలు

    February 4, 2019 / 07:17 AM IST

    ఆదివారం(ఫిబ్రవరి-3,2019) కోల్ కతాలో జరిగిన ఘటనను విపక్షాలు లోక్ సభలో సోమవారం(ఫిబ్రవరి-4,2019) లేవనెత్తాయి. విపక్ష పార్టీల సభ్యుల నినాదాలతో లోక్ సభ దద్దరిల్లింది. సీబీఐని కేంద్రప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, ప్రత్యర్థి పార్టీలపై కక్ష సాధింపు చర�

    రాజ్యాంగ పరిరక్షణ..ధర్నాకు దిగిన మమత

    February 3, 2019 / 04:40 PM IST

    కోల్ కతాలోని మెట్రో చానల్ దగ్గర సీఎం మమతాబెనర్జీ ధర్నాకు దిగారు. రాజ్యాంగ పరిరక్షణ పేరుతో ఆమె ధర్నాకు దిగారు. సీపీ రాజీవ్ కుమార్ కూడా దీక్షలో పాల్గొన్నారు. శారదా చిట్ ఫండ్ స్కామ్ కి సంబంధించి కోల్ కతా  పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ని విచా�

    మమత విశ్వరూపం : సత్యాగ్రహానికి దిగుతున్నట్లు ప్రకటన

    February 3, 2019 / 03:16 PM IST

    బీజేపీ బెంగాల్‌ని టార్చర్ చేస్తోందని ఆరోపించారు సీఎం మమతా బెనర్జీ. కేవలం తాను బ్రిగేడ్ ర్యాలీ నిర్వహించిన కారణంగానే బీజేపీ నేతలు బలవంతంగా బెంగాల్‌ను నాశనం చేయాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. దర్యాప్తు సంస్థలను కేంద్రప్రభుత్వం నిర్వీర�

    కోల్‌కతాలో హైడ్రామా : సీబీఐ వర్సెస్ బెంగాల్ పోలీస్

    February 3, 2019 / 02:12 PM IST

    కోల్‌కతాలో సీపీ ఇంటి దగ్గర హైడ్రామా కొనసాగుతోంది. శారదా చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ని ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు కోల్‌కతాలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. అయితే సీబీఐ బృందాన్ని లోనికి అనుమతించకుండా బయటే

    శ్రీమంతుల కాలనీలే టార్గెట్ :గోల్డ్ మేన్ 47 చోరీలు

    January 29, 2019 / 03:31 AM IST

    నగరంలో 47 చోరీలు శ్రీమంతుల కాలనీలే టార్గెట్ రాచకొండ పోలీసులు పక్కా ప్లాన్  కమ్యూనిటీ పోలీసింగ్‌పై అవైర్ నెస్ ప్రోగ్రామ్ సక్సెస్ ప్రజల సహకారంతో చిక్కిన దొంగ  రెండు కేజీల బంగారం, ఏడున్నర కేజీల వెండి స్వాధీనం హైదరాబాద్ : వరుస చోరీలతో  హ�

    రిపబ్లిక్ డే 2019 : ముస్తాబైన పరేడ్ గ్రౌండ్‌

    January 24, 2019 / 09:47 AM IST

    హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రిపబ్లిక్ డే 2019 వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్ నగరంలోని పరేడ్ గ్రౌండ్‌లో పనులు జరుగుతున్నాయి. వేదికను అందంగా అలంకరించారు. మైదానంలో వాయుసేన, ఎన్‌సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్,

    నా హత్యకు కుట్ర : సీపీని కలిసిన కేఏ పాల్

    January 22, 2019 / 11:29 AM IST

    ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన రెడ్డిలపై ప్రముఖ మతబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, జగన్ ల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆయన ఆరోపించారు. వారిద్దరూ తన హత్యకు కుట్ర పన్�

    సంక్రాంతికి ఊరెళ్తే.. సమాచారం ఇవ్వండి

    January 10, 2019 / 03:37 AM IST

    సంక్రాంతి పండుగుకు సొంతూళ్లకు వెళ్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ సూచించారు.

10TV Telugu News