Home » cremation
పార్సీల విశ్వాసాల ప్రకారం.. శరీరాన్ని దహనం చేయడం లేదా ఖననం చేయడం ప్రకృతి విరుద్ధం.
ఒకటి కాదు.. రెండు కాదు.. డజనుకుపైగా మృతదేహాలు యమునా నదిలో తేలియాడుతూ కనిపించాయి. స్థానికులను ఆందోళనకు గురిచేశాయి. ఈ ఘటన ఆదివారం(మే 9,2021) ఉత్తరప్రదేశ్ లోని హామీర్ పూర్ లో చోటు చేసుకుంది. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను ఇలా నదిలో పడేశారని గ్రామస్�
నిజామాబాద్ లో కరోనాతో మరణించిన తల్లికి అంత్యక్రియలు నిర్వహించకుండా వెళ్లిపోయిన కొడుకు నిర్వాకం వెలుగు చూసింది.
covid 19 dead bodies taken for cremation in a garbage vehicle : ఈ కరోనా కాలంలో మృతదేహాల దీన దుస్థితి గురించి తెలిస్తే హృదయాలు ద్రవించిపోతున్నాయి. ఏదో కోతి ఛస్తే గోడ అవతల పారేసినట్లుగా మృతదేహాన్ని పారేస్తున్న దారుణ ఘటనల గురించి గత ఏడాదిగా చూస్తునే ఉన్నాం. వింటూనే ఉన్నాం. అటువంటి �
Naini Narshimha Reddy funeral : తెలంగాణ మాజీ హోంమంత్రి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. గురువారం(అక్టోబర్ 22,2020) సాయంత్రం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మంత్రులు, ఎమ్�
deekshith dead body : కిడ్నాపర్ చేతిలో దారుణ హత్యకు గురైన 9ఏళ్ల బాలుడు దీక్షిత్ రెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయ్యింది. దీక్షిత్ డెడ్ బాడీని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. శనిగపురంలో దీక్షిత్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. మహబూబాబాద్
హైదరాబాద్ ఈఎస్ఐ స్మశాన వాటికలో దారుణం చోటు చేసుకుంది. సగం కాలిన కరోనా రోగి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతున్నాయి. మృతదేహాన్ని పూర్తిగా కాల్చకుండానే కాటికాపర్లు వదిలేశారు. దీంతో మృతుడి పుర్రెలు, చేతులు బయటకు కనిపిస్తున్నాయి. అక్కడికి చేరుకున�
కరోనా వ్యాధితో చనిపోయిన ఓ వ్యక్తి డెడ్ బాడీతో కుటుంబసభ్యులు గడిపిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. చనిపోయారని, అంత్యక్రియల కోసం ఏర్పాటు చేయాలని ఫ్యామిలీ మెంబర్స్ కోరినా అధికారులు రెస్పాండ్ కాకపోవడంతో ఆ డెడ్ బాడీ ఏకంగా 48 గంటల పాటు ఇంట్లోనే ఉం�
మనిషి బతికి ఉండగానే కరోనా వైరస్ సోకితే 3 మీటర్ల దూరం పాటిస్తూ ఉండాలని.. ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ మాస్క్ లు, శానిటైజర్లు వాడాలని చెప్తున్నారు. మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో భాగమవుతున్నాం. మరి వైరస్ ధా�
కరోనా వ్యాధి సోకి మరణించిన వ్యక్తి అంత్యక్రియలకు అడ్డు తగిలిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పంజాబ్ లోని జలంధర్ లో ఒక వ్యక్తి శ్వాస కోస వ్యాధులతో కొద్ది రోజుల క్రితం ఆస్పత్రిలో చేరాడు. వైద్య పరీక్షల్లో అతనికి కరోనా పాజిటివ్ వచ్చింద