Home » Cricket Betting
ఆన్ లైన్ గేమ్ ఆడి కోటిన్నర రూపాయలు సాధించిన ఎస్సైను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. దీంతో భారీగా డబ్బు గెలుచుకున్న ఆ ఎస్సై షాక్ అయ్యారు.
విశాఖ పరిసర ప్రాంతాల్లో వందలాది మంది అమాయక యువకులు బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకున్నారు. అనామక మొబైల్ అప్లికేషన్స్ ద్వారా బెట్టింగ్ నిర్వహణ చేస్తున్నారు.
హైదరాబాద్ లోని వనస్థలిపురం బ్యాంకులో చోరీ కేసులో సరికొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారమే ఈ చోరీకి కారణమని తేలింది. స్వయంగా తాను పనిచేసే బ్యాంకుకే కన్నం వేశాడు క్యాషియర్ ప్రవీణ్ కుమార్. బ్యాంకు సొమ్మును ఇష్టా రా
బ్యాంకులో వినియోగదారులు పెట్టిన తనఖా బంగారాన్ని మాయం చేశాడు మేనేజర్. ఆ బంగారాన్ని క్రికెట్ బెట్టింగ్ లో పెట్టిన మేనేజన్ నిర్వాకం బయటపడింది.
విదేశాల్లో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ ల పై స్థానికంగా బెట్టింగ్ నిర్వహిస్తున్న బెట్టింగ్ ముఠాను హైదరాబాద్ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మ్యాచ్ ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్. చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే.. సర్వత్రా ఉత్కంఠ నెలకొంటుంది.
పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా క్రికెట్ బెట్టింగ్ లు ఆగడం లేదు. గుట్టు చప్పుడు కాకుండా ఆన్ లైన్ లో బెట్టింగ్ లు నిర్వహిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ పోలీసులు మరో క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ ని అరెస్ట్ చేశారు.
Engineering student suicide : బెట్టింగ్ మోజులో పడి యువత ఆర్థికంగా నష్టపోతున్నారు. తీవ్ర నష్టాలు చవిచూసి ఉసురు తీసుకుంటున్నారు. తల్లితండ్రుల ఆశలు, ఆశయాలను తుంచేస్తూ.. తీరని విషాదాన్ని మిగులుస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో క్రికెట్ బెట్టింగ్ ఓ ఇంజినీరి�
Gujarat man cricket betting : క్రికెట్ బెట్టింగ్ లు మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. పలు నేరాలకు పాల్పడేలా చేస్తున్నాయి. ఈక్రమంలో ఓ వ్యక్తి క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్నాడని అతణ్ని ఏకంగా నగ్నంగా చేసి ఊరేగించారు. ఐదుగురువ్యక్తులు కలిసి అతణ్ని ఎత్తుకుపోయ�
Telangana : medchal man poisoned his mother and sister : తల్లికి కొడుకుగా.. చెల్లికి అన్నగా అండగా నిలవాల్సినవాడు వారి పాలిట యముడిగా మారాడు. తన జల్సా కోసం..వ్యసనాల కోసం కన్నతల్లిని, తోడబుట్టిన చెల్లికి విషం పెట్టి చంపేశాడు. జులాయి పందాలకు అలవాటుపడిన ఆ యువకుడికి రక్తసంబంధాలనే అ�