Home » crime
టికెట్ లేకుండా ప్రయాణం నేరం. దీనికి రూ.500 జరిమానా. ఇలాంటి హెచ్చరిక బోర్డులు ఆర్టీసీ బస్సుల్లో చూసే ఉంటారు. ఇకపై ఈ రూల్ ని మరింత పక్కాగా అమలు చేయాలని టీఎస్
తమిళనాడు రాష్ట్రంలో అశ్లీల వీడియోలను అదే పనిగా చూసే వారిలో మహిళలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3వేల మంది ఎక్కువ సమయం అశ్లీల వీడియోలు చూస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు. వారిలో మహిళలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు అడిష�
ఎన్నో అనుమానాలు.. మరెన్నో సందేహాలు.. ఇంతకీ ఎవరా దోషులు? ఎవరు అసలు నిర్దోషులు? హైదరాబాద్ తుకారాంగేట్ పీఎస్ పరిధిలో యువతి అనుమానాస్పద మృతి కేసులో పోలీసుల ముందున్న సవాళ్లు ఇవి. దోషులను పట్టుకునేందుకు విచారణ బృందాన్ని రంగంలోకి దింపినా కేసు మిస్�
దిశ ఘటన ఇంకా మర్చిపోలేదు. అత్యాచారాలకు పాల్పడే వారిని ఎన్ కౌంటర్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మహిళలను ముట్టుకోవాలంటే భయపడేలా ప్రభుత్వాలు చట్టాలు
ఏపీ కేబినెట్ మహిళలకు అండగా ఉండేలా చారిత్రక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఏపీ క్రిమినల్ లా చట్టం-2019కి ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏపీ స్పెషల్ కోర్టు ఫర్ స్పెసిఫైడ్ అఫెన్సెస్ అగెనెస్ట్ ఉమెన్ అండ్ చిల్ట్రన్స్ యాక్ట్ 2019కు మంత్రివర్గం ఆమోదం తె�
మనిషి మద్యం తాగటం వల్ల విచక్షణ కోల్పోయి..హింసలకు పాల్పడే అవకాశముందని అందుకే ఏపీలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..విడతల వారీగా మద్యాన్ని నియంత్రిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. మహిళల భద్రత బిల్లుపై అసెంబ్లీలో చర్చ కొనసాగుతున్న సందర్భం�
మొన్న అసిఫా,నిన్న వరంగల్ లో తొమ్మి నెలల పసిపాపపై,ఈ రోజు ప్రియాంకరెడ్డి ఇలా ఏదో ఒక చోట నుండి మనిషి రూపంలో ఉన్న కామాంధులు,మృగాలు కొందరు అణ్యం పుణ్యం తెలియని,నెలలు నిండని పసిపాపలను కూడా వదలకుండా తమ కామ వాంఛ తీర్చుకుంటున్నారు. అసలు ఇలాంటి వాళ్లన�
యువకులను మాయ మాటలతో లోబర్చుకొని బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు కాజేస్తున్నమాయ లేడి షాదాన్ సుల్తానా నిజామీ(26)ని అబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అబిడ్స్ సిఐ రవికుమార్ అందించిన వివరాల ప్రకారం.. మలక్ పేట్ ప్రాంతానికి చెందిన షాదాన్ సుల్తానా ఎల్
3 జిల్లాలు, 10 హత్యలు.. బంధువులను కూడా వదల్లేదు.. డబ్బు కోసం హతమార్చే ఓ కిరాతకుడిని ఏపీ పోలీసులు పట్టుకున్నారు. డబ్బున్నవాళ్లనే కాదు... తన బంధువులను
హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు కోసం బీజేపీ, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన మాజీ మంత్రి గోపాల్ ఖంద మద్దుతు తీసుకోవడాన్ని ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీ నాయకులు కూడా వ్యతిరేకిస్తున్నారు. గోపాల్ ఖంద మద్దతు విషయంలో వరుస ట్వీట్ల