Home » crime
ఎట్టకేలకు 2017 ఏడాదికి క్రైమ్ డేటాను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(NCRB) విడుదల చేసింది. ఏడాది ఆలస్యంగా NCRB ఈ డేటాను విడుదల చేసింది. అయితే మూకదాడులు,ఖాప్ పంచాయితీలు ఆదేశించిన హత్యలు,ప్రభావిత వ్యక్తులు పాల్పడిన హత్యల వివరాలను సేకరించినప్పటికీ రి�
అమ్మ అంటే దైవంతో సమానం. పిల్లలను కడుపులో పెట్టుకుని చూసుకునేది తల్లి మాత్రమే. పిల్లలకు ఏ కష్టం వచ్చినా విలవిలలాడిపోతోంది. వారిపై ఈగ కూడా వాలనివ్వదు. అదీ
ఢిల్లీలోని ఛావ్లా ప్రాంతం. శుక్రవారం, సెప్టెంబర్6, మిట్ట మధ్యాహ్నం వేళ… ఓ మహిళ తన పిల్లాడిని స్కూల్ నుంచి ఇంటికి తీసుకువెళుతోంది. ఒక చేత్తో పిల్లాడిని నడిపిస్తూ.. మరోచెత్తో స్కూల్ బ్యాగ్ పుచ్చుకుని వెళుతోంది. తన ఇంటికి వెళ్లే మార్గంలో ఉన్న �
బెంగుళూరులో దారుణం జరిగింది. నగేశ్ అనే ఓలా క్యాబ్ డ్రైవర్ ఓ మోడల్ను హత్య చేసి రూ.5లక్షలు కావాలని ఆమె భర్తకే మెసేజ్ చేశాడు. జులై 31న కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సమీపంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వి�
మియాపూర్ పోలీసులు శుక్రవారం ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను అరెస్టు చేశారు. తమిళనాడులోని టీసీఎస్ కంపెనీలో ఉద్యోగం వెలగబెడుతున్న ప్రదీప్(మారు పేరు) మహిళల నగ్న ఫొటోలను సేకరించడం, ఆ తర్వాత వారితో వీడియో కాల్స్ మాట్లాడుతూ కోరిక తీర్చుకునేవాడు. మియాప�
హైదరాబాద్: ఒకసారి దొంగతనాలకు అలవాటు పడిన వ్యక్తి జైలు శిక్ష అనుభవించి, వృత్తి మార్చుకున్నా ప్రవృత్తి మాత్రం మానలేక పోయాడు. హైదరాబాద్ లో గతంలో జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చినా దొంగతనాలు మానలేదు. ఏప్రిల్ నెలలో మళ్లీ దొంగతనం చేసి పోలీసులకు చ
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ చెరువు వద్ద గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. మరణించిన వ్యక్తికి 25 సంవత్సరాలు ఉండవచ్చని భావిస్తున్నారు. చనిపోయిన వ్యక్తిని బండరాయితో మోది హత్య చేసినట్లు తెలుస్తోంది. కేసు న
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కాజగొప్పులో దారుణం జరిగింది. ప్రేమోన్మాదంతో విచక్షణ మరిచిన ముగ్గురు యువకులు మహిత అనే యువతిని నడిరోడ్డుపై దారుణంగా కత్తితో గొంతు కోసి హత్య చేశారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. భీ
అమెరికాలోని కాలిఫోర్నియాలో గుర్తు తెలియని ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. నార్త్ శాన్ డియోగోకి 22 మైళ్ల దూరంలోని పోవే సిటీలోని యూదుల ప్రార్థనా మందిరంలో విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఓ మహిళ మరణించగా..మరో ముగ్గురు తీవ్ర�
హైదరాబాద్: నిరుద్యోగులను మోసం చేసే సంస్ధల ఆగడాలకు అడ్డులేకుండా పోతోంది. పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నా, మోసగాళ్లు నిరుద్యోగలను మోసం చేస్తూనే ఉన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుండి డబ్బులు వసూలు చేసిన