Home » Criminal cases
ఎలాంటి దురుద్దేశం లేకుండా చిన్న శిక్షలు విధించినందుకు టీచర్లను క్రిమినల్ ప్రాసిక్యూషన్ నుండి రక్షించాలని న్యాయమూర్తి పి.వి. కున్హికృష్ణన్ అభిప్రాయపడ్డారు.
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై చర్యలకు సిఫార్సు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలోని ముగ్గురు మంత్రులపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్ వెల్లడించింది. 12 మంది తెలంగాణ మంత్రుల్లో ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి సహా 9 మంది మంత్రులపై పలు క్రిమినల్ కేసులున్నాయని తాజా ఏడీఆర్, త
త్రిపుర ఉప ముఖ్యమంత్రి జిష్ణు దేవ్ వర్మ 15.58 కోట్ల రూపాయల ఆస్తులతో అత్యంత ధనవంతుడిగా ఎన్నికల బరిలో ఉన్నారు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహా 13.90 కోట్ల రూపాయల ఆస్తులతో రెండవ స్థానంలో ఉన్నారు. ఇక క్రమినల్ కేసులు ఉన్న అభ్యర్థుల్లో కాంగ్రెస్ పార�
గుజరాత్లో గెలిచిన కొత్త ఎమ్మెల్యేల్లో 40 మంది నేరచరితులే ..వీరిలో ఎక్కువమంది బీజేపీ చెందినవారే ఉండటం గమనించాల్సిన విషయం.
వీరు కేవలం కోటీశ్వరులే కాకుండా.. ఇందులో కొంత మందిపై క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ తెలిపింది. కాగా క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థుల్లో ఎక్కువ మంది భారతీయ జనతా పార్టీకి చెందిన వారే ఉన్నారు. ఇక రెండవ స్థాన
ఆర్జేడీకి చెందిన 15 మంది మంత్రులు (88 శాతం) క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నట్లు ఏడీఆర్ పేర్కొంది. ఇందులో 11 మంది (65) అత్యంత తీవ్రమైన క్రిమినల్ కేసుల్ని ఎదుర్కొంటున్నారట. ఆర్జేడీతో పోల్చుకుంటే జేడీయూకి చెందిన మంత్రులు కాస్త మెరుగ్గా ఉన్నట్లు రిపో�
తిరిగి సభ సమావేశం కాగానే వెంకయ్యనాయుడు మాట్లాడుతూ పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా దర్యాప్తు సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకోకుండా తమకు విశేషాధికారాలు ఉన్నాయని ఎంపీలలో ఒక అపోహ ఉందని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 105 ప్రకారం ఎంపీలకు కొన్ని వ
ఇద్దరు ఎంపీలపై హత్యానేరం అభియోగాలు ఉండగా, మరో నలుగురిపై హత్యాయత్నం కేసులున్నాయి. మరో నలుగురు ఎంపీలపై మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన అభియోగాలున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన కేసీ వేణుగోపాల్పై అత్యాచార అభియోగం నమోదైంది.
గత ఐదేళ్లుగా రాజకీయ నేతలపై 2 వేలకు పైగా కేసులు పెంగింగ్ లో ఉన్నాయని సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా తెలిపారు. వీటిపై తక్షణమే వాదనలు వినాలని అభ్యర్థించారు.