Home » Criminal cases
దేశ వ్యాప్తంగా జరుగుతన్న లోక్ సభ ఎన్నికలు విడదలవారీగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే మూడు దశలు పూర్తికాగా నాలుగో దశ పోలింగ్ 71 నియోజకవర్గాల్లో జరగనున్న 928 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో 210 మందిపై అంటే 23% శాతమంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్
ఆ రోజు గురువారం (ఏప్రిల్ 18, 2019). కేరళలోని పతనమిట్టలో ఉదయం ఎప్పటిలానే న్యూ పేపర్ వచ్చింది.
ఏపీలో ఎన్నికల అనంతరం రాష్ట్ర ఎన్నికల అధికారులు, పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం ఆత్మకూరులో వీవీ ప్యాట్ స్లిప్పులు బయటపడడం తీవ్ర సంచలనం రేకేత్తించింది. దీనిపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏప్రిల్ 16వ తేదీ మంగళ�
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు గాను చివరకు 443 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో పోటీచేసే వారి సంఖ్య ఫైనల్ అయింది. అన్నీ పార్లమెంటరీ స్థానాలకు కలిపి 60 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇదిలా ఉంటే.. తెలం�