Home » Critical condition
చిరిగిన నోటు స్థానంలో మంచి నోటు ఇవ్వమని అడిగినందుకు పిజ్జా డెలివరీ బాయ్పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాధితుడి స్నేహితుడు అతడ్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది.
అమెరికాలో ఓ చిన్న విమానం కుప్పకూలింది. కాలిఫోర్నియాలో రోడ్డుపైకి విమానం దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్లోనే చనిపోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
దేశంలోని ప్రతిష్టాత్మక ఎయిమ్స్ స్థాయిలో తీర్చిదిద్దుతామన్న టిమ్స్ పరిస్థితి ఘోరంగా తయారైంది. కరోనా బాధితులను ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోవడం లేదు.
Girl angry : తనతో సహజీవనం చేస్తూ..వేరే యువతితో వివాహం చేసుకోవడానికి రెడీ అయిన బాయ్ ఫ్రెండ్ పై ఓ యువతి యాసిడ్ పోసింది. తీవ్ర గాయాలపాలైన అతను చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటన ఆగ్రాలో చోటు చేసుకుంది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. బాధిత తల్లిదండ్రుల ఫిర�
Araku accident victims : విశాఖపట్నం డముకు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అరకు బస్సు యాక్సిడెంట్ లో గాయపడిన బాధితులకు విశాఖ కేజీహెచ్ లో చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. లత, కృష్ణవేణికి చికిత్స అందిస�
road accident in Kamareddy : కామారెడ్డి జిల్లా దోమకొండలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పది మంది గాయపడగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చింతామన్ పల్లి గ్రామానికి చెందిన సంతోష్కు.. బలవంతపు�
Love couple commits suicide : ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. వీరిలో అమ్మాయి చనిపోవడంతో అబ్బాయి పరిస్థితి విషమంగా ఉంది. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్ రెడ్డి పల్లికి చెందిన కీర్తన, బాల్ రాజ్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఈ వ
Tripura Woman Throws Acid On Estranged Boyfriend : తనను దూరం పెట్టినందుకు..మాట్లాడకుండా..నిర్లక్ష్యం చేస్తున్నందుకు ప్రియుడిపై మహిళ యాసిడ్ పోసింది. దీంతో అతను తీవ్రగాయాలై చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటన త్రిపుర రాష్ట్రంలో చోటు చేసుకుంది. పోలీసు�
Ashok Gasti has been under treatment : కర్నాటక బీజేపీ ఎంపీ అశోక్ గాస్టి ఆరోగ్య పరిస్థితిపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈయనకు 15 రోజుల క్రితం కరోనా వ్యాధి సోకింది. దీంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అయితే..చికిత్స పొందుతూ..2020, సెప్టె�
సినీ హాస్యనటుడు వేణుమాధవ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. సెప్టెంబర్ 24వ తేదీన ఆయన సికింద్రాబాద్ లోని యశోదా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. కాలేయం, కిడ్నీ సంబంధించిన సమస్యలకు చికిత్స తీసుకుంటున్నారు. కిడ్నీ సమస్య తీవ్రం కావడంతో హాస్పిటల్లో చ�