-
Home » Criticise
Criticise
Russia: పుతిన్ను విమర్శిస్తూ పాట పాడిన సింగర్ అనుమానాస్పద స్థితిలో మృతి
నోవా మరణాన్ని క్రీమ్ సోడా సోమవారం తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో ధృవీకరించింది. ''ఈ రాత్రి మాకు విషాదం మిగిలింది. స్నేహితుల సహవాసంలో మా డిమా నోవా వోల్గా వెంట నడుస్తూ మంచు కింద పడిపోయాడు. డిమా, అతని సోదరుడు రోమా, స్నేహితుడు గోషా కిసెలెవ్ ప్రాణాలత�
Nehru Follies: కశ్మీర్ అంశంలో నెహ్రూ తప్పిదాలు అంటూ విమర్శలు గుప్పించిన కేంద్ర మంత్రి రిజిజు
నెహ్రూ చేసిన ఈ తప్పిదాలు దేశాన్ని ఏడు దశాబ్దాలుగా వెంటాడుతున్నాయని ఆయన విమర్శలు గుప్పించారు. ఇందులోనే కశ్మీర్ ఏడు దశాబ్దాలను కోల్పోయిందని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని గుర్తు చేస్తూ చివరికి 2019లో చరిత్ర ఓ మలుపు తిరిగి�
CJI : పార్లమెంట్ పనితీరుపై ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు
పార్లమెంటు పనితీరుపై భారత ప్రధాన న్యాయమూర్తి( CJI) ఎన్వీ రమణ పదునైన పదజాలంతో విమర్శలు గుప్పించారు. చట్టాల రూపకల్పన సమయంలో పార్లమెంట్ లో వాటిపై విసృత స
బడ్జెట్ 2021-22 : దేశాన్ని అమ్మకానికి పెట్టిన మోడీ సర్కార్
Budget 2021 కేంద్ర ఆర్థిక మంత్రి సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్-2021-2022పై విపక్షాలు పెదవి విరిచాయి. దేశాన్ని అమ్మేయడమే లక్ష్యంగా బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయని..ఇది పూర్తిగా దూరదృష్టి లేని బడ్జెట్ అని మండిపడ్డాయి. రోగమొకటైతే మందొకట�
రియా చక్రవర్తికి సపోర్ట్గా లక్ష్మి మంచు.. సుశాంత్ సింగ్ మేనకోడలు ఆగ్రహం
Sushant Singh Rajput’s Niece Mallika Slams Lakshmi Manchu: మంచువారి అమ్మాయి లక్ష్మి మంచుపై ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సుశాంత్ సింగ్ రాజ్పుత్ మేనకోడలు మల్లికా సింగ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సుశాంత్ బలవన్మరణం కేసులో అందరూ నటి రియా చక్రవర్తిని టార్గెట్ చ
పోలీసులను విమర్శించద్దు….ఎందుకంటే!
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. పలు చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఈ సమయంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో దాదాపు 25మంది మృతిచెందగా వందల సంఖ్యలో గాయాలపాలయ్యారు. పెద్ద సం�
ప్రభుత్వాలపై పోరాడే పరిస్థితి కనిపించడం లేదు: రాహుల్ బజాజ్
దేశంలో భయంతో కూడిన వాతావరణం ఉందని, ప్రభుత్వాన్ని విమర్శించాలంటే ప్రజలు భయపడుతున్నారని.. ప్రభుత్వం విమర్శను స్వీకరిస్తుందన్న నమ్మకం ఎవరిలోనూ లేదని పారిశ్రామికవేత్త, బజాజ్ గ్రూప్ చైర్మన్ రాహుల్ బజాజ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో అన్నారు. ‘