Home » criticism
వైపీపీ ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నేతలకు సత్కారాలు కాదు ఛీత్కారాలే ఎదురవుతున్నాయని మాజీ మంత్రి బంగారు సత్యనారాయణ ఎద్దేవా చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో సీఎం జగన్ మాత్రం తమ నేతలకు 175 సీట్లు గెలవాలని టార్గెట్ పెట్�
ఫైర్ బ్రాండ్ గా ఎప్పుడూ కాంట్రవర్సీలతో మునిగితేలే కంగనా.. బాలీవుడ్ స్టార్లని తిట్టడానికి వచ్చిన ఏ ఛాన్స్ నీ వదులుకోదు. అసలు ఆ హీరో, ఈ హీరోయిన్ అన్నతేడా లేకుండా ఆ టాపిక్..
రైతుల సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యాయని తాము అనడం లేదన్నారు. కేసీఆర్ రైతు బాంధవుడు అని కొనియాడారు. కేసీఆర్ రైతులకు చేసే అభివృద్ధికి కేంద్రం అడ్డుపడుతోందన్నారు.
కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారు. కేంద్రం సెస్ లు అన్ని తగ్గించుకుంటే 40 నుండి 50 రూపాయలకే పెట్రోల్ వస్తుందని తెలిపారు.
వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏపీలో అభివృద్ధి జాడ అనేదే లేకుండా పోయిందని ఎక్కడ చూసినా విధ్వంసం తప్ప ఏమీ లేదని..రాక్షసపాలతో ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తోందని చంద్రబాబు విమర్శించారు.
Kadiyam srihari criticism On Etela : మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఢిల్లీలో బీజేపీ నేత తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీలో చేరారు. టీఆర్ఎస్ నేతలు ఈటలపై మాటల తూటాలు సంధించటం మాత్రం మానలేదు. ఈక్రమంలో టీఆర్ఎస్ నేత
ఆంజనేయుడు జన్మస్థలంపై వివాదం ముదురుతోంది. హనుమాన్ ట్రస్ట్ రాసిన లేఖకు టీటీడీ అధికారులు సమాధానం ఇచ్చారు.
కరోనా సెకండ్ వేవ్ను ఎదుర్కోవడంలో భారత్ విఫలమయిందని అంతర్జాతీయ మీడియా దుమ్మెత్తి పోస్తోంది. ఆక్సిజన్ అవసరాలను ప్రభుత్వాలు పసిగట్టలేకపోయాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రజల మద్దతు కోల్పోయారని పేర్కొన్నారు.
తాను తప్పు చేసినట్లు భావిస్తే..సస్పెండ్ చేయొచ్చని, రాజీనామా చేయాలని ఆదేశిస్తే..ఇప్పుడే రాజీనామా చేస్తానని టీడీపీ ఎంపీ కేశినేని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.