criticism

    వామన్‌రావు దంపతుల హత్యపై స్పందించిన పుట్ట మధు..

    February 20, 2021 / 08:42 PM IST

    lawyer Vamanrao couple murder : లాయర్‌ వామన్‌రావు దంపతుల హత్యపై జడ్పీ ఛైర్మన్‌ పుట్టా మధు స్పందించారు. కాంగ్రెస్‌ కుట్రలకు మీడియా తోడయ్యిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వామన్‌రావు దంపతుల హత్య కేసును మీడియా ఇన్వెస్టిగేషన్‌ చేస్తుందా? పోలీసులు దర్యాప్తు చేస్తు�

    సంక్రాంతికి రెగ్యులర్‌ రైళ్లు లేనట్టే

    January 12, 2021 / 09:26 AM IST

    no regular trains only special trains for sankranthi festival : సంక్రాంతికి కూడా రెగ్యులర్‌ రైళ్లు తిరగడం కష్టమేనా? పండుగకు కూడా ప్రత్యేక రైళ్లతోనే సరిపెట్టుకోవాలా? అదనపు చార్జీల బాదుడు తప్పదా? అంటే.. దక్షిణమధ్య రైల్వే వర్గాలు అవుననే సమాధానమే చెబుతున్నాయి. సంక్రాంతికి సొంతూళ్లక�

    అశోక్ గజపతిరాజుపై సంచయిత విమర్శలు : రాజకీయ అస్థిత్వం కోసమే సేవ్ మాన్సాస్ ఉద్యమం

    November 9, 2020 / 03:52 PM IST

    మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయిత గజపతి రాజు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. తాజాగా ట్విట్టర్ లో అశోక్ గజపతిరాజుపై ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సేవ్ మాన్సాస్ పేరుతో అశోక్ గారు చేస్తున్నది నిజాని

    ఏపీలో కొత్త ఇసుక పాలసీ విధానం : కేబినెట్ ఆమోదం, ఆన్ లైన్ విధానానికి స్వస్తి

    November 5, 2020 / 03:28 PM IST

    New sand policy in AP : రాష్ట్రవ్యాప్తంగా ఇసుక పాలసీపై విమర్శలు వస్తుండటంతో ఏపీ ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీని తీసుకొచ్చింది.. కొత్త పాలసీ ప్రకారం అన్ని రీచ్‌లను ఓకే సంస్థకు అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్‌. ఇసుక పాలసీపై కేబినెట్ సబ్‌ కమి�

    రామ మందిరంపై పాక్ విమర్శలు…ఘాటుగా బదులిచ్చిన భారత్

    August 6, 2020 / 06:47 PM IST

    అయోధ్యలో రామాలయం నిర్మాణానికి బుధవారం(ఆగస్టు-5,2020) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం భూమి పూజ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో అయోధ్యలో రామాలయం నిర్మాణాన్ని ఖండిస్తూ పాకిస్తాన్ విదేశీవ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం ఓ ప్రకటన చేసింది. �

    రిజర్వేషన్ల రగడ : బీజేపీది మనువాద ప్రభుత్వం – కాంగ్రెస్

    February 10, 2020 / 06:44 PM IST

    రిజర్వేషన్ల అంశం పార్లమెంట్‌ను కుదిపేసింది. రిజర్వేషన్ల అమలును కేంద్రం నీరుగారుస్తోందని కాంగ్రెస్‌ ధ్వజమెత్తింది. బీజేపీది మనువాది ప్రభుత్వమని ఆరోపించింది. సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వానికి సంబంధం లేదని కేంద్రం స్పష్టం �

    చిన్నాన్న హత్య కేసునే తేల్చలేని జగన్ ప్రజలకేం న్యాయం చేస్తారు? : బీటెక్ రవి

    January 30, 2020 / 07:50 AM IST

    సీఎం జగన్ చిన్నాన్న..మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుని ఇప్పటి వరకూ తేల్చలేని జగన్ ఏపీ ప్రజలకు ఏం న్యాయం చేస్తారని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఎద్దేవా చేశారు. వివేకా కుమార్తె..సీఎం జగన్ సోదరి సునీత తన తండ్రిని హత్య కేసును సీబీఐకు �

    ఔట్ సోర్సింగ్ పేరుతో చంద్రబాబు దోపిడీ..బంధువులకే కాంట్రాక్టులు : సీఎం జగన్

    December 17, 2019 / 05:42 AM IST

    చంద్రబాబు బంధువులకు మాత్రమే ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టుల్ని కట్టబెట్టారని సీఎం జగన్ విమర్శించారు. అసెంబ్లీలో ఈరోజు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై చర్చ చేపట్టిన సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..టీడీపీ ప్రభుత్వ హాయంలో ఔట్ సోర్సింగ్ ఉగ్యోగాల పేరుతో

    ఇంగ్లీషు లాంగ్వేజ్ లొల్లి : బాబుది ద్వంద్వ వైఖరి..నిలదీసిన సీఎం జగన్

    December 12, 2019 / 10:40 AM IST

    ఇంగ్లీషు మీడియంపై ప్రతిపక్ష నేత బాబుది ద్వంద్వ వైఖరి అంటూ సీఎం జగన్ నిలదీశారు. బాబు కుమారుడు లోకేష్ ఏ మీడియంలో చదివారని ప్రశ్నించారు. పేద వాడికి ఇంగ్లీషు చదువులు అందించాలని ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వానికి అవకాశం ఉన్నా

    ఏందీ రచ్చా : రైతులకు మేం అన్యాయం చేస్తే..మీరు న్యాయం చేయండి

    November 28, 2019 / 05:35 AM IST

    అమరావతి నిర్మాణంలో తమ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందని వైసీపీ ప్రభుత్వం విమర్శిస్తోందనీ..తాము అన్యాయం చేస్తే  మీరు న్యాయం చేయండి..దాన్ని మేము ఆహ్వానిస్తాం..అంతే తప్ప ఈ రచ్చ చేయటం ఎందుకు అంటూ టీడీపీ నేత..మాజీ మంత్రి అచ్చెన్నాయుడు మండి పడ్�

10TV Telugu News