Home » criticism
అతడో ర్యాపర్. తన పాటలతో అందరిని మెప్పిస్తాడు. ఇతగాడి పాటలంటే అక్కడి వారికి ఎంతో పిచ్చి. మూడు గ్రామీ అవార్డులతో అమెరికా పాప్ సింగర్గా పేరొందిన టిఐ (39) అనే వ్యక్తి.. అసలు పేరు.. క్లిఫ్పోర్డ్ హర్రిస్. ఏ తండ్రి తన కూతురి విషయంలో చేయకూడని పనిచేశాడు. క
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్,మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ కాలంలోనే ప్రభుత్వరంగ బ్యాంకుల పరిస్థితి దిగజారిపోయిందని ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే నిర్మలా సీతారామన్ చేసిన విమర్శలకు
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఇప్పటివరకు సైలెంట్గా ఉన్న గులాబీ దళం ఇప్పుడు సై అంటోంది. ఆర్టీసీ జేఏసీకి, విపక్షాలకు గులాబీ పార్టీ నేతలు సవాళ్లు విసురుతున్నారు. ఆర్టీసీ కార్మికులు మానవతా దృక్పథంతో వ్యవహరించలేదని.. కీలక సమయంలో సమ్మెకు దిగడం ఏంట�
యువ క్రికెటర్ రిషబ్ పంత్ ఎదుర్కొంటున్న విమర్శల నుంచి కాపాడాలని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని కోరాడు. పంత్ తనకున్న అనుభవానికి మించి విమర్శలు ఎదుర్కొంటున్నాడని వాటి నుంచి అతణ్ని బయటపడేయాలని కోహ్లీకి సూచ�
మాజీ సీఎం చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వరస విమర్శలతో విరుచుకుపడుతున్నారు. సీఎం జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. అది చూసి చంద్రబాబు మింగలేక కక్కలేక నానా తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ రంగ
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని RSS కార్యాలయానికి రాత్రికి రాత్రి సెక్యూరిటీని తొలగించిన సీఎం కమల్ నాథ్ ఆ తర్వాత కొన్ని గంటలకే ప్రభుత్వ ఉత్తర్వును ఉపసంహరించారు. ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి భద్రతను పునరుద్ధరించారు.ఎన్నికల కారణంగా అదనపు బలగాల అ
చంద్రగిరిలో చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో జగన్...చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపైనా విరుచుకు పడ్డారు.
అమరావతి : సీఎం కేసీఆర్ పై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఫైర్ అయ్యారు. నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు జగన్, కేసీఆర్ లపై విరుచుకుపడ్డారు. ‘‘దొంగ వస్తున్నాడు జాగ్రత్త’’ అనే నినాదం ప్రజల్లోకి బలంగా వెళుతోందని జగన్ ని ఉద్ధేశిం�
సత్యవేడు : చిత్తూరు జిల్లా సత్యవేడు ఎన్నికల ప్రచారంలో సీఎంచంద్రబాబు మాట్లాడుతు..ఏపీని ఇబ్బంది పెడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ పై కసి తీర్చుకోవాలనీ..ఏపీ పేరు ఎత్తాలంటే కేసీఆర్ భయపడేలా చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు చంద్రబాబు. తెలంగాణలో �
హైదరాబాద్ : హైదరాబాద్ : సీఎం కేసీఆర్పై పోరాడే దమ్ము మాత్రం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్కు వ్యతిరేకంగా ఓట్లు వేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. ఆయన డబ్బుతో వారిని కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస�