Home » criticized
టీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఫైర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 246ను ఆయన తప్పుపట్టారు. ఈ జీవో వల్ల భవిష్యత్లో నల్గొండ జిల్లాకు నీటి వాటా ఉండదన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై మంత్
టీడీపీ నేత లోకేశ్, జనసేనాని పవన్ కల్యాణ్పై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని విమర్శనాస్త్రాలు సంధించారు. లోకేశ్కు సీఎం జగన్తో పోలీకా అన్న ఆయన.. ఇష్టం వచ్చినట్లు ఎక్కడికైనా వెళ్తా .. ఏదైనా చేస్తానంటే .. ఎత్తి లోపలేస్తారన్నారు. 2024 ఎన్నికలు చంద్రబా
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా తెలంగాణ పర్యటనపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. ట్విట్టర్ వేదికగా అమిత్ షా టూర్పై కేటీఆర్ సెటైర్లు వేశారు. కిందిస్థాయి నుంచి బీసీసీఐ సెక్రటరీగా ఎదిగిన క్రికెటర్ అంటూ అమిత్షా తన�
కేంద్రం ప్రభుత్వం, నీతి ఆయోగ్ పై తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. నీతి ఆయోగ్ రాజకీయ రంగు పులుముకుందని పేర్కొన్నారు. రాజకీయ విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. సీఎం కేసీఆర్ ఏ ప్రశ్నకు నీతి ఆయోగ్ సమాధానం చెప్పలేదన్నారు. హర్ ఘర్ జల్ కింద �
నీతి ఆయోగ్..ప్రధాని మోదీ చెప్పే వాటికి భజన మండలిగా మారిందని సీఎం కేసీఆర్ విమర్శించారు. నీతి ఆయోగ్.. ప్లానింగ్ కమిషన్ కన్నా మెరుగ్గా పని చేస్తుందనుకున్నామని తెలిపారు. నీతి ఆయోగ్ కు వ్యూహం లేదు.. ఇందులో రాష్ట్రాల పాత్ర లేదన్నారు. నీతి ఆయోగ్ నిరర�
కాంగ్రెస్ కు దాసోజు శ్రవణ్ గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం, పార్టీ పదవులకు ఆయన రాజీనామా చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై దాసోజు తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి వల్లే పార్టీ వదులుతున్నట్లు స్పష్టం చేశారు. ఏ�
కేంద్రం సర్కార్ నడుపుతోందా?..సర్కర్ నడుపుతోందా..? అంటూ మంత్రి కేటీఆర్ బీజేపీ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు.
గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు రూపాయి పతనంపై మోదీ ప్రశ్నించ లేదా అని నిలదీశారు. ఓ ముఖ్యమంత్రిగా తెలుసుకోవాలని ఉందని మోదీ అనలేదా అని ప్రశ్నించారు. నేను కూడా ఓ ముఖ్యమంత్రిగా ఎందుకు రూపాయి పతనమౌతుందో తెలుసుకోవాలనుకున్నానని తెలిపారు.
పులివెందులలో కూడా జగన్ పరదాలు కట్టుకుని తిరిగారని ఎద్దేవా చేశారు. సొంత జిల్లాలోనూ బారికేడ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. పెట్రోల్, వంట గ్యాస్ పై ప్రభుత్వ బాదుడే బాదుడు అని పేర్కొన్నారు.
సమస్యల పట్ల చర్చ జరగకుండా ప్లెక్సీలతో చిల్లర తగాదాలు తెరపైకి తెస్తున్నారని తెలిపారు. మంత్రి కేటీఆర్ అంత చిల్లర వ్యక్తిని భూప్రపంచంలో చూడలేదన్నారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించే ఉన్నా.. అవకాశాలను జారవిడిచారని పేర్కొన్నారు.