Home » criticizes
మోదీ ఎవరికి దేవుడు? ఎందుకు దేవుడు నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెంచేసినందుకు దేవుడా? లేదా వంట గ్యాస్ ధర రూ.1200లకు పెంచినందుకు దేవుడా?
సింగరేణిలో అంతర్గత ప్రైవేటీకరణ, ఆర్ధిక పరిస్థితి, పరిపాలనా పతనం,సింగరేణి సిబ్బందిని తగ్గించడం,భద్రత లోపించడం అన్ని వ్యవహారాల్లో రాజకీయ జోక్యం పెరిగిపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
165 స్దానాల్లో గెలిచి చంద్రబాబును సిఎంగా చేద్దామని .. వైనాట్ 175 అంటూ భీరాలు పోయే వైసీపీకి వచ్చే ఎన్నికల్లో బుద్ది చెప్పాలని కార్యకర్తలకు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.
మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక బిల్లులకు వైసీపీ మద్దతు ఇస్తోంది అని సీపీఎం జాతీయ నేత ప్రకాశ్ కారత్ విమర్శించారు. దేశంలో వ్యవసాయ సంక్షోభానికి మోదీయే కారణమని ఆరోపించారు.
ఎన్నికలు దగ్గర వచ్చాక అంబేడ్కర్ విగ్రహం వచ్చిందని..తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం నడుస్తోందని..దళితులను ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నారు. అటువంటి కేసీర్ అంబేడ్కర్ వారసుడు అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి అంటూ తీవ్రంగా కేసీఆర్ పై విరుచుకుపడ్�
ప్రధాని సభకు కేసీఆర్ వస్తే సన్మానం చేయటానికి శాలువా తెచ్చాను కానీ ఆయన రాలేదు అని తెలిపారు బండి సంజయ్. కేసీఆర్ ఎందుకు రాలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
సీఎం కేసీఆర్ పాలనను గాలికొదిలేశారని..ఇక పరీక్షల్ని రద్దు చేయటం కాదు సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్నే రద్దు చేయాలని అంటూ రేవంత్ రెడ్డి సంచలన విమర్శలు చేశారు.
కృష్ణ పట్నం,గంగవరం పోర్టులను బీజేపీ ఒత్తిడితోనే జగన్ అదానికి కట్టబెట్టారు అంటూ ఏపీ బీఆర్ఎస్ నేత రావెల కిషోర్ బాబు విమర్శించారు.
లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న చాలామందిని అరెస్ట్ చేసి జైల్లో వేశారు..కానీ బీఆఎస్ ఎమ్మెల్సీ కవితను మాత్రం జైల్లో వేయటానికి ఈఢీ ఇంత సమయం తీసుకుంటుందేంటీ? కవితను పేరంటానికి పిలిచినట్లుగా డ్రామాలాడుతున్నారు అంటూ తెలంగాణ పీసీసీ రేవంత్ రెడ్డి స�
మోదీ జిందాబాద్ అంటే కవితను వెంటనే వదిలేస్తారు లేదంటే.. జైల్లో వేస్తారని సీపీఐ నారాయణ వ్యాఖ్యానించారు.