Home » criticizes
టీడీపీ నేతలపై విమర్శల దాడి చేస్తుంటే వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ ద్వారా విరుచుకుపడ్డారు.ఈ సారి పవన్ కళ్యాన్ పై తన ప్రతాపాన్ని చూపెట్టారు. కొంతమంది చేతిలో పవన్ కళ్యాణ్ పావుగా మారారని విమర్శించారు. టీడీపీ పేరును ప్రత�
ప్రమాణ స్వీకారం రోజున సీఎం జగన్ ఎన్నో ప్రగల్బాలు పలికారని..ఆనాడు జగన్ చెప్పిందొకటి..ఇప్పుడు చేసేదొకటి అంటూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మండిపడ్డారు. వివేకా హత్య కేసులో అనేక సందేహాలున్నాయని..సూసైడ్ నోట్లో రెండు రకాల చేతి రాతలు ఉన్నాయన�
సోషల్ మీడియా వేదికగా వైసీపీ,టీడీపీల మధ్య మాట యుద్ధం కొనసాగుతోంది. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి లోకేశ్ లపై ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు ఓ వృద్ధ జంబూకం అంటు సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసా