criticizes

    చంద్రబాబు..కరువు కవల పిల్లలు : స్పీకర్ తమ్మినేని 

    November 14, 2019 / 05:16 AM IST

    చంద్రబాబు, కరువు కవల పిల్లలనీ..వానలు కురిపించే వరుణుడికి  సీఎం జగన్ అంటే చాలా ఇష్టమని అందుకే జగన్ సీఎం అయ్యాక ఏపీలో వర్షాలు భారీగా పడ్డాయని  స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఇసుక కొరత గురించి  చంద్రబాబు రాజకీయం చేస్తూ..రాద్ధాంతం చేస్తు

    బాలల దినోత్సవం రోజున బాబు దీక్ష ఏంటీ : బొత్స 

    November 5, 2019 / 08:51 AM IST

    మాజీ సీఎం చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఏపీలో ఇసుక కొరత సమస్యలపై నవంబర్ 14న దీక్ష చేయనున్నారనే ప్రకటనపై బొత్స ఆగ్రహం వ్యక్తం చేవారు. నవంబర్ 14న బాలల దినోత్సవం ఆరోజున చంద్రబాబు దీక్షకు కూర్చోవటం ఏమిటంటూ ప్రశ్నించారు.  చంద్�

    టీడీపీ దత్తపుత్రుడు : జనసేనానీ లాంగ్ మార్చ్‌పై వైసీపీ విమర్శలు

    November 3, 2019 / 11:45 AM IST

    జనసేనానీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న లాంగ్ మార్చ్‌పై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. రెండున్నర కిలోమీటర్లు నడిచే పవన్ ఇసుక ఆందోళనను..లాంగ్ మార్చ్ అంటుంటే..ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఆయన

    లాంగ్ మార్చ్ కాదు..రాంగ్ మార్చ్ – ఏపీ మంత్రి అనీల్

    November 2, 2019 / 09:03 AM IST

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించతలపెట్టిన లాంగ్ మార్చ్‌కు ఏపీ మంత్రి అనీల్ విమర్శలు చేశారు. ఆయన చేసేది లాంగ్ మార్చ్ కాదు..రాంగ్ మార్చ్ అంటూ ఎద్దేవా చేశారు. విశాఖలో ధర్నా చేసి ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారని సూటిగా ప్రశ్నించార�

    ఏం చర్చించారో చెప్పాలి : మోడీతో జగన్ భేటీపై టీడీపీ విమర్శలు

    October 6, 2019 / 10:16 AM IST

    భారత ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం జగన్ భేటీ కావడంపై టీడీపీ పలు ప్రశ్నలు, విమర్శలు సంధిస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు సహా పలు అంశాలపై చర్చించేందుకు జగన్..ఢిల్లీకి వెళ్లి..ప్రధాని..కేంద్ర మంత్రులను కలిసి చర్చించిన సంగతి తెలిసిందే. 2019, అక�

    బాబూ ఎందుకీ ఏడుపు : విజయసాయిరెడ్డి 

    October 4, 2019 / 11:42 AM IST

    వైసీపీ, సీఎం జగన్ పైన నీచపు రాతలు రాసేందుకు వేల మందిని నియమించి, 24/7 కాల్ సెంటర్లను నిర్వహించిందెవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని..బానిస పత్రికలు, చానళ్లు ఎంత దాచి పెట్టినా సోషల్ మీడియా అరాచకాలన్నింటినీ బయట పెట్టింది…అందుకేనా ఈ ఏడుపు? అంటూ ఫై

    2003లోనే గ్రామ సచివాలయాలను ప్రారంభించాం – బాబు

    October 3, 2019 / 01:01 AM IST

    రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ, వార్డు వాలంటీర్‌ వ్యవస్థపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. గ్రామ సచివాలయాలను తాము 2003లోనే ప్రారంభించామని.. ఇప్పుడేదో కొత్తగా తీసుకొచ్చినట్టు వైసీపీ ప్రభుత్వ గొప్పలు చెప్పుకుంటోందని విమర�

    జెన్‌‌‌కోను ధ్వంసం చేసి ప్రైవేటుకు దోచిపెట్టాడు : విజయసాయిరెడ్డి

    October 1, 2019 / 07:47 AM IST

    మాజీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వివమర్శల వర్షం కొనసాగుతునే ఉంది. ట్విట్టర్ వేదికగా చంద్రబాబుతో పాటు టీడీపీ నేతల్ని వరుస ఏకేస్తున్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ క్రమంలో చంద్రబాబుపై మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షం కు�

    పోలవరంపై మాటల యుద్ధం : జగన్ మేధావా

    September 21, 2019 / 12:39 AM IST

    పోలవరంపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలతో పోలవరంపై మరోసారి రాజకీయ సెగ రాజుకుంటోంది. ప్రాజెక్ట్‌ రివర్స్‌ టెండరింగ్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. నిపుణులకంటే

    ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా.. ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తారా

    September 16, 2019 / 05:22 AM IST

    ప్రశ్నించారు. అన్యాయాలను గురించి ప్రశ్నిస్తుంటే వైసీపీ ప్రభుత్వం గొంతు నొక్కేలా వ్యవహరిస్తోందంటూ ట్విట్టర్ వేదికగా కన్నా ఆరోపించారు.  గుంటూరు జిల్లా పల్నాడులో జరుగుతున్న అరాచక పాలనను ప్రశ్నించడానికి ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చేపడి

10TV Telugu News