Home » criticizes
ఏపీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్. ప్రభుత్వ విధానాలను ఆయన తూర్పారబడుతున్నారు. ప్రధానంగా సీఎం జగన్ను టార్గెట్ చేస్తున్నారు. ఆయన చేస్తున్న విధానాలను తప్పుబడుతున్నారు. తాజాగా మ�
ఎక్కడి నుంచైనా పరిపాలించొచ్చని అంటున్నారు..కదా..అయితే.. ఇడుపులపాయ నుంచి పాలించండి అంటూ సెటైర్స్ వేశారు ఏపీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ లీడర్ యనమల. అక్కడ బంకర్లలో కూర్చొని..ఫోన్లో మాట్లాడుకోవచ్చు..చక్కగా డబ్బులు లెక్కించుకోవచ్చు..అంటూ తీవ్ర వ
శాసన మండలి రద్దు చేస్తానని సీఎం జగన్ అనటం మరో ఉన్మాద చర్య అని మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..వైసీపీ ప్రభుత్వం తీసుకునే అనాలోచిన నిర్ణయాలతో రాష్ట్ర ప్రజల గుండెల్లో ట
ఏపీ సీఎం పాలన అంతా తుగ్లక్ పాలన అని అందరూ విమర్శిస్తున్నారనీ..కానీ జగన్ ది తుగ్లక్ పాలన కాదు జగ్లక్ పాలన అంటూ ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. జగన్ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారనీ తనకు వ్యతిరేకంగా మాట�
వైసీపీ నేతలపై జనసేన నేత నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. జీరో విలువ తెలియని వెధవలకు ఏం చెప్పినా… చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే అంటూ నాగబాబు మండిపడ్డారు. సైన్స్, కంప్యూటర్స్, మ్యాథ్స్ ఇంత డెవలప్ అయ్యాయంటే.. సున్నా మహత్యమేరా… చదువుకున్న
అమరావతిని రక్షించుకోలేకపోతే చచ్చినట్లేలెక్కట..రాజధాని ఒకే చోట ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా యువత ఆందోళన చేయాలట. చంద్రబాబూ.. మీ బినామీల కోసం, మీ సొంత మనుషుల ఆస్తుల విలువ తగ్గకుండా ఉండటం కోసం రాష్ట్రంలో ప్రజలంతా సమిధలు కావాలా? వారంతా బలికావాలా? చ�
రాజధాని గురించి ప్రజలు పోరాడుతుంటే సీఎం జగన్ రైతులపై కేసులు పెడుతున్నారనీ ప్రశ్నిస్తున్న మహిళలపై దౌర్జన్యం చేస్తున్నారని మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న ఏపీ రాష్ట్రాన్ని సీఎం జగన్ భయాందోళనలకు గురయ్యేలా చేశారనీ..మూడు రాజ
ఏపీ రాజధాని ఏర్పాటులో సాంకేతిక అంశాలను పరిశీలించి ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు నియమించిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ( బీసీజీ) నివేదిక ఈరోజు ప్రభుత్వానికి చేరనుంది. ఈ సందర్బంగా టీడీపీ నేత బోండా ఉమ బోస్టన్ కమిటీపై తీవ్ర విమర్శల�
మూడు రాజధానులంటూ పిచ్చి నిర్ణయం తీసుకున్న సీఎం జగన్ ఘోరమైన తప్పు చేస్తున్నారనీ..మూడు రాజధానుల అంశం ఏ రాజ్యాంగంలోను లేదని మాజీ మంత్రి..టీడీపీ నేత యనమల రామకృష్ణ విమర్శించారు. రాజధాని అమరావతి పనులు నిలిపివేసి తప్పు చేస్తున్నారనీ..అమరావతి ప్రా�
రాజకీయ నాయకులు పదవుల్లో ఈరోజు ఉంటే రేపు ఉండరు..అటువంటి వారు ఇచ్చిన ఆర్డర్ లతో పోలీసులు రైతుల ఇళ్లల్లోకి వెళ్లివాళ్లను నానా కష్టాలపాలు చేయటం సరికాదని పవన్ కళ్యాణ్ పోలీసులకు సూచించారు. రాజధానికి భూములిచ్చిన రైతులు జైలుకు వెళ్లివచ్చినవారు క�