criticizes

    వైసీపీ నేతలపై నాగబాబు : సున్నా విలువ తెలియని సన్నాసులు..వెధవలు

    January 18, 2020 / 07:50 AM IST

    వైసీపీ నేతలపై జనసేన నేత నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. జీరో విలువ తెలియని వెధవలకు ఏం చెప్పినా… చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే అంటూ నాగబాబు మండిపడ్డారు. సైన్స్‌, కంప్యూటర్స్‌, మ్యాథ్స్‌ ఇంత డెవలప్‌ అయ్యాయంటే.. సున్నా మహత్యమేరా… చదువుకున్న

    మా ఖర్మకాకపోతే మరేంటి? : అమరావతిని రక్షించుకోకపోతే చచ్చినట్లేనట

    January 8, 2020 / 04:28 AM IST

    అమరావతిని రక్షించుకోలేకపోతే చచ్చినట్లేలెక్కట..రాజధాని ఒకే చోట ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా యువత ఆందోళన చేయాలట. చంద్రబాబూ.. మీ బినామీల కోసం, మీ సొంత మనుషుల ఆస్తుల విలువ తగ్గకుండా ఉండటం కోసం రాష్ట్రంలో ప్రజలంతా సమిధలు కావాలా? వారంతా బలికావాలా? చ�

    రాష్ట్రాన్ని మూడు ముక్కలాట చేశారు : మూడు రాజధానులంటే..జగన్ చూసి నవ్వుతున్నారు

    January 3, 2020 / 11:57 AM IST

    రాజధాని గురించి ప్రజలు పోరాడుతుంటే సీఎం జగన్ రైతులపై కేసులు పెడుతున్నారనీ ప్రశ్నిస్తున్న మహిళలపై దౌర్జన్యం చేస్తున్నారని మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న ఏపీ రాష్ట్రాన్ని సీఎం జగన్ భయాందోళనలకు గురయ్యేలా చేశారనీ..మూడు రాజ

    అది బోస్టన్ కమిటీ కాదు బోగస్ కమిటీ : బోండా ఉమ

    January 3, 2020 / 07:42 AM IST

    ఏపీ రాజధాని ఏర్పాటులో సాంకేతిక అంశాలను పరిశీలించి ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు నియమించిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ( బీసీజీ) నివేదిక ఈరోజు  ప్రభుత్వానికి చేరనుంది. ఈ సందర్బంగా టీడీపీ నేత బోండా ఉమ బోస్టన్ కమిటీపై తీవ్ర విమర్శల�

    జగన్..తప్పు చేస్తున్నారు..మూడు రాజధానులు ఏ రాజ్యంగంలోను లేదు

    January 2, 2020 / 06:53 AM IST

    మూడు రాజధానులంటూ పిచ్చి నిర్ణయం తీసుకున్న సీఎం జగన్ ఘోరమైన తప్పు చేస్తున్నారనీ..మూడు రాజధానుల అంశం ఏ రాజ్యాంగంలోను లేదని మాజీ మంత్రి..టీడీపీ నేత యనమల రామకృష్ణ విమర్శించారు. రాజధాని అమరావతి పనులు నిలిపివేసి తప్పు చేస్తున్నారనీ..అమరావతి ప్రా�

    రైతుల్ని బెదిరిస్తే ఊరుకోం : వాళ్లు మీలా జైలుకు వెళ్లివచ్చినవారు కాదు..సూట్ కేసుల కంపెనీవారు కాదు  

    December 31, 2019 / 11:29 AM IST

    రాజకీయ నాయకులు పదవుల్లో ఈరోజు ఉంటే రేపు ఉండరు..అటువంటి వారు ఇచ్చిన ఆర్డర్ లతో పోలీసులు రైతుల ఇళ్లల్లోకి వెళ్లివాళ్లను నానా కష్టాలపాలు చేయటం సరికాదని పవన్ కళ్యాణ్ పోలీసులకు సూచించారు. రాజధానికి భూములిచ్చిన రైతులు జైలుకు వెళ్లివచ్చినవారు క�

    పవన్‌కు మతిమరుపు అన్నీ మర్చిపోతారు: మంత్రి తీవ్ర విమర్శలు

    December 31, 2019 / 09:14 AM IST

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ కు మతిమరుపు..ఆయన మాట్లాడిన మాటల్ని ఆయనే మరచిపోతారని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు పవన్ పర్యటించిన సందర్భంగా ఆయన ఎక్కడకు వెళితే అక్కడే రాజధాన�

    ఏపీలో బెల్ట్ షాపులు పోయి..మొబైల్ షాపులు వచ్చాయి

    December 16, 2019 / 05:40 AM IST

    సీఎం జగన్ ప్రభుత్వం మద్య నిషేధం చేస్తామంటూ..ఎక్సైజ్ పాలసీ నుంచి కాసుల వర్షం కురిపించేలా చేసుకుంటున్నారనీ టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు విమర్శించారు. ఏపీ అసెంబ్లీలో మద్య నిషేధంపై చర్చ కొనసాగుతున్న సందర్భంగా అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య విమ�

    బాబుది మద్యం తాగు..తాగించు పాలసీ..జగన్‌ది మాను మాన్పించు పాలసీ 

    December 16, 2019 / 05:26 AM IST

    మాజీ సీఎం చంద్రబాబుది మద్యం తాగు..తాగించు పాలసీ అని..సీఎం జగన్ ది మద్యం మాను..మాన్పించు పాలసీ అని  ఎక్సైజ్‌ శాఖామంత్రి నారాయణ స్వామి అన్నారు. ఏపీ అసెంబ్లీలో మద్యనిషేదంపై చర్చ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ..జగన్ సీఎం అధికారంలోకి వచ్చాక మ�

    జగన్ రెడ్డి.. అని పిలిస్తే పవన్ నాయుడు అని పిలుస్తాం

    December 3, 2019 / 11:37 AM IST

    జనసేన పార్టీని పవన్ కళ్యాన్ బీజేపీలో విలీనం చేస్తారేమో అంటూ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ పై విమర్శలు చేస్తున్న పవన్ పై మండిపడ్డ కొడాలి నాని..సీఎం జగన్ ను జగన్ రెడ్డి.. అని పవన్ పిలిస్తే అందరూ పవన్ ని పవన్ నాయుడు అని పిలుస్తామని �