Home » criticizes
మాజీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. వారం రోజుల్లోనే ఇసుక అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి 63 కోట్ల ఆదాయం వచ్చింది. ఇదే లెక్క సంవత్సరానికి వేస్తే వేల కోట్ల ఆదాయమే. ఇన్ని వేల కోట్ల ఆదాయం ఇసుకపై వస్తుంటే గతంల
రామగుండం కార్పొరేషన్ ను బీజేపీ కైవసం చేసుకుంటుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లాలో ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ఆర్టీసీని చేసినట్లుగానే సింగ
ఏపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి ఆలపాటి విమర్శలు కురిపించారు. నవ రత్నాల పేరుతో నవ రంధ్రాలు మూసి వేశారని ఎద్దేవా చేశారు. ఎవ్వరూ మాట్లాడకూడదని నోరు మూయించే అందరి నోరు మూయించే పథకాన్ని తీసుకొచ్చి ప్రజలను మోసం చేస్తున్నాని మండిపడ్డారు. ప్రభుత్వం ర�
చింతమనేని ప్రభాకర్ అంటే చంద్రబాబుకు భయం అని అందుకే సీఎంగా ఉన్నప్పుడు చింతమనేని బాబు మంత్రి పదవి ఇవ్వలేదనీ..మంత్రి అవంతి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. మంత్రి పదవి ఇవ్వని బాబు చింతమనేనికి జైలు నుంచి రాగానే పరామర్శించటానికి వెళ్లారనీ విమర్శిం�
ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య భాష గురించి మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశంపై విపక్షాలు విమర్శలు అధికార పక్ష నాయకుల ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ట్వి
వల్లభనేని..సిగ్గుంటే.ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి..ఆస్తులను కాపాడుకొనేందుకే వంశీ టీడీపీని వీడారు..అంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. వల్లభనేని చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. 2019, నవంబర్ 15వ తేదీ శుక్రవారం నెల్లూరులో �
చంద్రబాబు, కరువు కవల పిల్లలనీ..వానలు కురిపించే వరుణుడికి సీఎం జగన్ అంటే చాలా ఇష్టమని అందుకే జగన్ సీఎం అయ్యాక ఏపీలో వర్షాలు భారీగా పడ్డాయని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఇసుక కొరత గురించి చంద్రబాబు రాజకీయం చేస్తూ..రాద్ధాంతం చేస్తు
మాజీ సీఎం చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఏపీలో ఇసుక కొరత సమస్యలపై నవంబర్ 14న దీక్ష చేయనున్నారనే ప్రకటనపై బొత్స ఆగ్రహం వ్యక్తం చేవారు. నవంబర్ 14న బాలల దినోత్సవం ఆరోజున చంద్రబాబు దీక్షకు కూర్చోవటం ఏమిటంటూ ప్రశ్నించారు. చంద్�
జనసేనానీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న లాంగ్ మార్చ్పై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. రెండున్నర కిలోమీటర్లు నడిచే పవన్ ఇసుక ఆందోళనను..లాంగ్ మార్చ్ అంటుంటే..ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఆయన
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించతలపెట్టిన లాంగ్ మార్చ్కు ఏపీ మంత్రి అనీల్ విమర్శలు చేశారు. ఆయన చేసేది లాంగ్ మార్చ్ కాదు..రాంగ్ మార్చ్ అంటూ ఎద్దేవా చేశారు. విశాఖలో ధర్నా చేసి ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారని సూటిగా ప్రశ్నించార�