-
Home » critics
critics
బీజేపీ ఎంపీలు పారిపోయారు.. పార్లమెంట్ దాడిపై రాహుల్ గాంధీ విసుర్లు
విపక్ష నేతలు, ప్రతిపక్ష కార్యకర్తలంతా కలిసికట్టుగా ఉన్నామని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఈ పోరాటం ద్వేషం, ప్రేమ మధ్య జరుగుతోందని ఆయన అభివర్ణించారు.
Telangana Politics: బీసీలపై ప్రేమ ఉంటే ముదిరాజ్ అల్లుడు, కోడళ్లు ఎందుకు దొరకలేదు? ఈటలపై కౌశిక్ రెడ్డి ప్రశ్నలు
బీసీల మీద ఈటల ప్రేమ అనేది అబద్ధం. ఆయనకు బీసీలపై ప్రేమ ఉంటే అల్లుడు, కొడళ్లు ముదిరాజ్లలో దొరకలేదా?2004 కంటే ముందు సరైన ఇల్లు కూడా లేదు....ఈ రోజు ఐదేకరాల్లో గడి ఎలా వచ్చిందో చెప్పాలి. ఈటల వాహనాల విలువ 15 కోట్ల రూపాయల వరకు ఉంటుంది.
Congress vs BJP: విదేశాల్లో రాజకీయాలొద్దన్న విదేశాంగ మంత్రి జైశంకర్కు గట్టి కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్
"ప్రధానమంత్రి గత ప్రభుత్వాలను ఎగతాళి చేశారు. దేశంలోని 70 ఏళ్ల రాజకీయ చరిత్రపై విదేశాల్లో ప్రసంగాలు చేశారు. రాహుల్ గాంధీ చెప్పింది కేవలం మన రాజ్యాంగ సంస్థలపై ప్రణాళికాబద్ధమైన దాడి జరుగుతోందని మాత్రమే" అని సుర్జేవాలా అన్నారు.
Asaduddin Owaisi: కాంగ్రెస్, బీజేపీ ఒకే నాణానికి ఉన్న రెండు ముఖాలు.. ఓవైసీ విమర్శలు
కాంగ్రెస్ పాలన అయినా, బీజేపీ పాలన అయినా ఒకటే. అవినీతి విషయంలో ఏ ఒక్కరినీ తక్కువ చేయలేము. ఈ రెండు పార్టీలు ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలు. ఒక్క అవినీతే కాదు. అన్ని విషయాల్లోనూ వీరు ఒక్కటే. ఇద్దరూ అల్లర్లను ప్రోత్సహించారు.
Gulam Nabi Azad: గాంధీ కుటుంబంపై గులాం నబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు
జూనియర్ లీడర్లకు అటువంటి అవకాశం దొరకడం లేదని అన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలవడం గురించి ఇప్పుడు ఆలోచించడం కూడా అసాధ్యమేనని అన్నారు. పార్టీలో ప్రజాస్వామ్యం అనేది గత చరిత్ర అని చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత ఆ పార్టీ తనన�
Amith Shah : మోదీ నియంతనా? విమర్శకులకు అమిత్ షా సమాధానం ఇదే
ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.
ఆఫ్రిది ఫౌండేషన్ కు సాయంపై కామెంట్స్ : విమర్శకులపై యువరాజ్ ఆగ్రహం
కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. భారత్ తోపాటు పాకిస్తాన్ లో కరోనా విజృంభిస్తుండటంతో ప్రజలు విలవిలలాడుతున్నారు.
ఆలీకి కోపం వచ్చింది: రివ్యూ రైటర్లపై రెచ్చిపోయారు
టాలీవుడ్ సీనియర్ కమెడియన్ ఆలీకి కోపం వచ్చింది. సినిమా రివ్యూలు రాసే క్రిటిక్స్పై మండిపడ్డారు. మీరేమైనా తోపులా అంటూ ఆవేశంతో ఊగిపోయారు. బాలేదని అనడానికి మీరు ఎవరు? ‘కోన్ కిస్కా గొట్టాం గాళ్లు, మూర్ఖులు..’ అంటూ పెద్ద పెద్ద పదాలనే వాడేశా�
మౌనం వీడిన అద్వానీ : నేషన్ ఫస్ట్..పార్టీ నెక్స్ట్..సెల్ఫ్ లాస్ట్
గాంధీనగర్ లోక్ సభ స్థానానికి అమిత్ షా ఎంపిక విషయంలో జరిగిన పరిణామాలతో బీజేపీ అగ్రనాయకత్వంపై అలకబూనిన బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ ఎట్టకేలకు బ్లాగ్ ద్వారా తన మనసులో మాటలను బయటపెట్టారు.నేషన్ ఫస్ట్…పార్టీ నెక్స్ట్…సెల్ఫ్ లాస్ట్ అన�