Home » Crop damage
భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రమైన పంట నష్టం జరిగింది.
మా పాలనలో రైతులకు భరోసా ఉండేది. అన్ని రకాలుగా అందుకునే వాళ్ళం. ఐదేళ్లు రైతుభరోసా కింద పెట్టుబడి సాయం అమలు చేశాం.
డిప్యూటీ సీఎం క్షేత్రస్థాయి పర్యటనలో ఎక్కువ సేపు గడపటం, నీళ్లు, బురదను లెక్క చేయకుండా పొలాల్లో తిరగడం ఆసక్తికర చర్చకు దారి తీసింది.
రాష్ట్ర వ్యాప్తంగా వరి 36,424 ఎకరాలు, మొక్కజొన్న 3,266 ఎకరాలు, జొన్న 470 ఎకరాలు, ఉద్యాన పంటలు 6,589 ఎకరాలు,
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రైతులకు ఎకరానికి రూ.10వేలు ఇవ్వాలని నిర్ణయించింది.
Harish Rao: సమస్యలను పరిష్కారించకుంటే పోరాటానికి సిద్ధమవుతామన్నారు.
మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావును చాపర్ లో తనతో పాటు తీసుకెళ్లారు సీఎం కేసీఆర్. సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయాలని సీఎంని కోరినట్లు చెప్పారు.
కడప జిల్లా ప్రజలకు వాయుగుండం గండంగా మారింది. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కడప జిల్లా అతాలకుతలం అవుతోంది. శేషాచలం అటవీ ప్రాంతం నుంచి భారీగా వరద వస్తోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షులు ఎం.పీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. భారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేయించాలని, పంటల బీమా అమలు కాకపోవడానికి తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని అన్నారు రేవంత్ ర�
CM Jagan Delhi today : ఏపీ ముఖ్యమంత్రి జగన్… నేడు ఢిల్లీకి వెళ్తున్నారు. మధ్యాహ్నం 2గంటలకు ఆయన బయలుదేరి వెళ్లనున్నారు. పలువురు కేంద్రమంత్రులతో ఆయన భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అకాల వర్షాలు, పంటనష్టం, పోలవరం ప్రాజెక్ట్సహా ఇతర అంశాలప