-
Home » Crop damage
Crop damage
ఏపీలో రైతులకు గుడ్ న్యూస్.. వర్షాలకు పంట నష్టపోయిన వారికి పరిహారం వచ్చేసింది..
November 19, 2025 / 04:28 PM ISTపంట నష్టపోయిన 2వేల 856 రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందించేందుకు చెల్లింపులు చేయాలని ఆదేశించింది.
ఇంత దారుణంగా అవమానిస్తారా? రెండెకరాల పంట పోతే రూ.6 నష్టపరిహారం ఇస్తారా?.. పొట్టుపొట్టు తిట్టిన రైతు
November 5, 2025 / 07:30 PM ISTభారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రమైన పంట నష్టం జరిగింది.
ప్రభుత్వం ఉందా లేదా అనే అనుమానం వస్తోంది, రైతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది- జగన్
November 4, 2025 / 05:39 PM ISTమా పాలనలో రైతులకు భరోసా ఉండేది. అన్ని రకాలుగా అందుకునే వాళ్ళం. ఐదేళ్లు రైతుభరోసా కింద పెట్టుబడి సాయం అమలు చేశాం.
ఓవైపు రివ్యూలు..ఇంకోవైపు ఫీల్డ్ విజిట్లు.. వైసీపీ విమర్శలకు పవన్ చెక్ చెప్పినట్లేనా?
October 31, 2025 / 09:51 PM ISTడిప్యూటీ సీఎం క్షేత్రస్థాయి పర్యటనలో ఎక్కువ సేపు గడపటం, నీళ్లు, బురదను లెక్క చేయకుండా పొలాల్లో తిరగడం ఆసక్తికర చర్చకు దారి తీసింది.
రైతుల ఖాతాల్లో డబ్బులు.. పంట నష్టపరిహారం నిధులు విడుదల చేసిన రేవంత్ ప్రభుత్వం..
May 28, 2025 / 05:02 PM ISTరాష్ట్ర వ్యాప్తంగా వరి 36,424 ఎకరాలు, మొక్కజొన్న 3,266 ఎకరాలు, జొన్న 470 ఎకరాలు, ఉద్యాన పంటలు 6,589 ఎకరాలు,
రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. ఎకరానికి రూ.10వేలు
April 12, 2025 / 09:20 AM ISTతెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రైతులకు ఎకరానికి రూ.10వేలు ఇవ్వాలని నిర్ణయించింది.
ఈ డిమాండ్ నెరవేర్చకపోతే సెక్రటేరియట్ను ముట్టడిస్తాం: హరీశ్ రావు
March 24, 2024 / 05:07 PM ISTHarish Rao: సమస్యలను పరిష్కారించకుంటే పోరాటానికి సిద్ధమవుతామన్నారు.
CM KCR : సీఎం కేసీఆర్, తుమ్మల కలయికపై హాట్ హాట్గా చర్చ
March 24, 2023 / 12:54 AM ISTమాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావును చాపర్ లో తనతో పాటు తీసుకెళ్లారు సీఎం కేసీఆర్. సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయాలని సీఎంని కోరినట్లు చెప్పారు.
Heavy Rains : కడప జిల్లాలో వర్ష బీభత్సం..జలదిగ్బంధంలో గ్రామాలు..నీట మునిగిన పంటలు
November 19, 2021 / 08:43 PM ISTకడప జిల్లా ప్రజలకు వాయుగుండం గండంగా మారింది. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కడప జిల్లా అతాలకుతలం అవుతోంది. శేషాచలం అటవీ ప్రాంతం నుంచి భారీగా వరద వస్తోంది.
Revanth Reddy: కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ.. పంట నష్టం అంచనా వేయించండి
July 26, 2021 / 05:58 PM ISTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షులు ఎం.పీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. భారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేయించాలని, పంటల బీమా అమలు కాకపోవడానికి…