CRPF

    దేశ ద్రోహి: జవాన్ నష్ట పరిహారాన్ని దొంగిలించాడు

    February 18, 2019 / 09:56 AM IST

    ప్రాణాలకు తెగించి దేశ సరిహద్దుల్లో పహారా కాస్తున్న జవాన్ల కుటుంబాలకు భద్రత లేకుండా పోతుంది. ప్రాణాలను పణంగా పెట్టి పోరాడి అమరులైయ్యారనే.. ఏ మాత్రం దేశభక్తి చూపించకుండా దోచుకుంటున్నారు దుండగులు. ప్రాణాలను అర్పించిన కుటుంబాలకు నష్ట పరిహార�

    మనిషేనా! : అమర జవాన్ అంతిమయాత్రలో ఎంపీ నవ్వులు

    February 17, 2019 / 07:48 AM IST

    గురువారం(ఫిబ్రవరి-14,2019) జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల పార్థీవ దేహాలు ఇప్పటికే వారి వారి ఇళ్లకు చేరుకొన్నాయి. ఉగ్రదాడిలో అమరుడైన ఉత్రప్రదేశ్ లోని ఉన్నావ్ కి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ అంతిమయాత్రలో బీజ�

    పాక్ ఆర్మీ హాస్పిటల్ లోనే.. పుల్వామా దాడికి వ్యూహరచన

    February 17, 2019 / 05:34 AM IST

    పుల్వామా ఉగ్రదాడికి పాకిస్థాన్ నుంచి వ్యూహ రచన చేసినట్లు నిఘూ వర్గాలు తెలిపాయి. పుల్వామా ఆత్మాహుతి దాడికి తామే పాల్పడినట్టు జైషే మహ్మద్ తీవ్రవాద సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. పుల్వామా ఆత్మాహుతి దాడికి పఠాన్‌కోట్ ఉగ్రదాడి సూత్రధారి,

    ఉరి హీరో ఆగ్రహం : ఉగ్రవాదానికి సరైన సమాధానం చెప్పాల్సిందే

    February 17, 2019 / 04:13 AM IST

    జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో గురువారం(ఫిబ్రవరి-14,2019) పాక్ ఉగ్రసంస్థ  జైషే మహమద్ జరిపిన ఐఈడీ బ్లాస్ట్ ని తీవ్రంగా కండించారు బాలీవుడ్ హీర్ విక్కీ కౌశల్. పుల్వామా ఉగ్రదాడి తనను ఎంతో భాధించిందని తెలిపారు. ఉగ్రదాడిలో 49మంది సీఆ�

    పాక్‌పై ప్రతీకారం : వస్తువులపై 200% పన్ను పెంపు

    February 17, 2019 / 01:49 AM IST

    పుల్వామా దాడి నేపథ్యంలో పాక్ పై అన్ని రకాలుగా ఒత్తిడి పెంచాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్‌ డ్యూటీని 200% పెంచుతున్నట్లు ప్రకటించింది. 2017–18 సంవత్సరంలో ఆ దేశం నుంచి దిగుమతుల విలువ రూ.3,482.3 కోట్ల�

    ఆల్ పార్టీ – వ‌న్ వాయిస్ : పాక్ పై యుద్ధ‌మేనా

    February 16, 2019 / 08:00 AM IST

    ఢిల్లీలో అఖిల‌ప‌క్ష స‌మావేశం ముగిసింది. పుల్వామా దాడి ఘటన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఇవాళ‌(ఫిబ్ర‌వ‌రి-16,2019) ఉద‌యం 11గంట‌ల‌కు ప్రారంభ‌మైన అఖిల‌ప‌క్ష స‌మావేశంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌, హోంశాఖ కార్యదర్శి

    జై జవాన్‌.. అమర జవాన్‌ : దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు

    February 16, 2019 / 01:29 AM IST

    పుల్వామా ఉగ్రవాద దాడిలో వీర మరణం పొందిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల త్యాగాలను యావత్‌ భారతావని స్మరించుకుంది. కాశీ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరు ఉగ్రదాడిని ముక్తకంఠంతో ఖండించారు. జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని దేశవ్యాప్తంగా ప్రార్థించారు. జ�

    అమ‌ర‌జ‌వాన్ల‌కు నివాళి : భుజాల‌పై మోసిన రాజ్ నాథ్

    February 15, 2019 / 10:11 AM IST

    పుల్వామా ద్వాడిలో  అమ‌రులైన జ‌వాన్ల మృతదేహాల‌ను బుడ్గామ్ లోని సీఆర్పీఎఫ్ క్యాంప్ కి త‌ర‌లించారు. అమ‌ర‌ జ‌వాన్లకు కేంద్ర‌హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, జ‌మ్మూకాశ్మీర్ గ‌వ‌ర్న‌ర్ స‌త్య‌పాల్ మాలిక్, ఆర్మీ ఉత్త‌రాది క‌మాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జ‌

    నిర్లక్ష్య ఫలితమేనా : ఉగ్రదాడిపై నిఘా సంస్థలు ముందే హెచ్చరించాయా!

    February 15, 2019 / 06:03 AM IST

    ఢిల్లీ : జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో గురువారం జరిగిన ఉగ్రవాదుల దాడికి అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నిఘా సంస్థలు ప్రమాదాన్ని ముందే హెచ్చరించినప్పటికీ  తగిన భద్రతా చర్యలు తీసుకోవడంలో సీఆర్పిఎఫ్ వైఫల్యం �

    ఉగ్రదాడిలో 27కి చేరిన జవాన్ల మృతుల సంఖ్య

    February 14, 2019 / 12:10 PM IST

    కాశ్మీర్ లో ఉగ్రవాదులు జరిపిన ఐఈడీ బ్లాస్ట్ లో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్ల సంఖ్య 27కు

10TV Telugu News