Home » CRPF
అదంతా అడవి.. అక్కడ ఎలాంటి వాహన సౌకర్యాలు ఉండవు.. ఆరోగ్య సమస్యలు వస్తే ఆస్పత్రికి వెళ్లాలంటే 6 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురువుతుందో తెలియక అక్కడి ప్రజలు ఆందోళనగా కనిపిస్తుంటారు. ఓ రోజున నిండు గర్భిణి ప్రస�
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. పలు చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఈ సమయంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో దాదాపు 25మంది మృతిచెందగా వందల సంఖ్యలో గాయాలపాలయ్యారు. పెద్ద సం�
సెంట్రల్ రిజర్వ్ పోలీసు బలగాలకు జీతాలతో పాటుగా రేషన్ ఇవ్వలేకపోతున్నామని అధికారులు తెలిపారు. దేశ ఆర్థిక సమస్యల కారణంగా సీఆర్పీఎఫ్ జవాన్లకు కేటాయించాల్సిన రూ.800కోట్లను ఇవ్వలేకపోతున్నామని ప్రభుత్వం నుంచి సమాచారం అందింది. రేషన్ కోసం పలు మార్
చత్తీస్ గఢ్ లోని దంతెవాడ జిల్లాలో సోమవారం(మార్చి-18,2019) సీఆర్పీఎఫ్,నక్సలైట్ల మధ్య జరిగిన కాల్పుల్లో సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు.నక్సల్స్ జరిపిన ఐఈడీ బ్లాస్ట్ లో మరో ఐదుగురు గాయపడినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు.గాయపడిన
పుల్వామా ఉగ్రదాడి ఘటనతో దేశవ్యాప్తంగా ప్రతిఒక్కరూ చలించిపోయారు. అమరులైన జవాన్లకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా ఎందరో ప్రముఖలు తమ వంతు సాయంగా విరాళాలు ఇచ్చేందుకు ముందుకొచ్చారు.
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని హంద్వారాలో మూడు రోజులుగా జరుగుతున్న ఎన్ కౌంటర్ దాదాపు ముగిసినట్లేనని ఆదివారం(మార్చి-3,2019) కాశ్మీర్ ఐజీపీ ఎస్పీ పనీ తెలిపారు. ఇప్పటివరకు ఇద్దరు ఉగ్రవాదుల డెడ్ బాడీలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తె
జమ్ముకశ్మీర్: సరిహద్దుల్లో పాకిస్థాన్ ఉగ్రవాదులు భారత జవాన్లను కవ్విస్తునే ఉన్నారు. పుల్వామా దాడి తరువాత సరిహద్దుల్లో చోటుచేసుకున్న పరిణామాలతో సామాన్య ప్రజలు హడలిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో.. తుపాకులు ఎప్పుడు ఘర్జిస్తాయో తెలీక ప్ర
జమ్ము కశ్మీర్ : సరిహద్దుల్లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులకు భారత భద్రతా దళాలు ధీటుగా సమాధానం చెబుతున్నారు. ఉగ్రవాదుల ఏరివేతలో మన జవాన్లు డేగ కళ్లతో సరిహద్దులను పర్యవేక్షిస్తున్నాయి. ఈ క్రమంలో మరో ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుపెట్టారు.
పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడితో కేంద్రం అప్రమత్తమయింది. మరిన్ని దాడులు జరిగే అవకాశముందని నిఘా వర్గాలు ఓ వైపు హెచ్చరిస్తున్న సమయంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకొంది. అన్ని రకాల కేంద్ర సాయుధ బలగాలను ఇకపై ఢిల్లీ-�
జంషెడ్పూర్ : శతృవుని కూడా ప్రేమించాలనే మానవ సంప్రదాయాన్ని అక్షరాల ఆచరిస్తున్నా మన సీఆర్ పీఎఫ్ జవాన్లు. జవాన్లకు మావోలకు జరిగిన ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఓ మావోయిస్టు దళానికి చెందిన ఓ మహిళకు సెంట్రల్ రిజర్వు పోలీసుఫోర్స్ (సీఆర్ప