culprits

    పెళ్లి కుదిరింది..పార్టీ ఇస్తాను హోటల్ కి రమ్మన్నాడు..బలవంతంగా మద్యం తాగించి సామూహిక అత్యాచారం

    November 17, 2020 / 01:07 PM IST

    Mumbai hotel gang rape : స్నేహం అనే ముసుగులో జరిగే దారుణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి. స్నేహితుల్ని కూడా నమ్మే పరిస్థితి లేదు. స్నేహితులని నమ్మి వెళ్లితే అఘాయిత్యాలు..అత్యాచారాలు..హత్యలు జరుగుతున్న ఈ క్ర�

    Hathras rape case, కఠినంగా శిక్షించాలన్న మోడీ

    September 30, 2020 / 12:01 PM IST

    Hathras rape case : హత్రాస్ లో దళిత యువతిపై జరిగిన గ్యాంగ్ రేప్ పై దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు మిన్నంటుతున్నాయి. ఈ క్రమంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. స్వయంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఫోన్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదే�

    TV actress Sravani Kondapalli : దోషులు ఎవరు ?

    September 13, 2020 / 11:46 PM IST

    Sravani Kondapalli dies : టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. సాయి కృష్ణా రెడ్డి, దేవరాజ్‌ రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. 2020, సెప్టెంబర్ 13వ తేదీ ఆదివారం ఉదయం నుంచి ఇద్దరినీ ప్రశ్నించిన పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. తర్వ�

    బెంగళూరు హింసపై సీఎం కీలక నిర్ణయం…ప్రతి పైసా నిందితులనుంచే వసూలు

    August 17, 2020 / 09:56 PM IST

    దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బెంగళూరు అల్లర్లపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. హింసాకాండలో అల్లరిమూకల విధ్వంసంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు వాటిల్లిన నష్టాన్ని బాధ్యుల నుంచే రాబడతామని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప సోమవార

    సైనిక్ పురి చోరీ ఘటనలో వాచ్ మెన్ దంపతులే నిందితులు

    August 3, 2020 / 07:43 PM IST

    మేడ్చల్ జిల్లా కుషాయిగూడ సైనిక్ పురిలో ఓ రియల్టర్ ఇంట్లో జరిగిన చోరీ ఘటనలో ఇంటి వాచ్ మెన్ దంపతులే నిందితులని తెలుస్తోంది. సుమారు రూ.2 కోట్ల విలువైన బంగారు నగలు, వజ్రాలు, నగదు చోరికి గురైనట్లు ఇవాళ పోలీసులకు ఆ ఇంటి యజమాని ఫిర్యాదు చేశారు. దీంతో

    పోలీసుల వ్యూహాత్మక అడుగులు: చర్లపల్లి జైలుకు నిందితులు

    November 30, 2019 / 12:13 PM IST

    వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులను చర్లపల్లి జైలుకు తరలిస్తున్నారు పోలీసులు. తొలుత మహబూబ్ నగర్ జైలుకు తరలించాలని అనుకోగా ప్రజాగ్రహంతో పోలీసులు చంచల్ గూడకు నిందితులను తరలించాలని నిర్ణయించుకున్నార�

    ప్రియాంకరెడ్డికి జరిగిన దారుణంపై ఎవరేమన్నారంటే

    November 30, 2019 / 11:10 AM IST

    హైదరాబాద్ శివార్లలో నాలుగు మానవమృగాల చేతిలో బలైపోయిన ప్రియాంకరెడ్డి సంఘటన దేశప్రజల హృదయాలను కలిచివేసింది. దారుణ హత్యకు గురైన వెటర్నరీ యువ వైద్యురాలు ప్రియాంక రెడ్డి అత్యాచారం..హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితులను కఠినంగా �

10TV Telugu News