Curfew

    India Covid 19 : ఇండియాకి కాస్త రిలీఫ్.. వరుసగా 4వ రోజూ 40వేలకు పైగా కొత్త కేసులు

    March 23, 2021 / 10:19 AM IST

    భారత్ లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. మరోసారి కరోనా పడగ విప్పింది. పల్లె, పట్నం అన్న తేడా లేకుండా విజృంభిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో

    గెలుపొందిన బీజేపీ అభ్యర్థులు భాగ్యలక్ష్మీ టెంపుల్‌కి..

    December 4, 2020 / 05:40 PM IST

    BJP అభ్యర్థులు ఊహించిన దాని కంటే ఎక్కువ విజయం సాధించిన సంతోషంలో మునిగిపోయారు. ఇప్పటివరకూ విడుదలైన ఫలితాల్లో 20డివిజన్లలో బీజేపీ గెలుపు కన్ఫామ్ అవగా.. రాష్ట్ర పార్టీ కార్యాలయంలోసమావేశం కానున్నారు. అనంతరం గెలుపొందిన అభ్యర్థులంతా కలిసి భాగ్యలక

    రెండు రోజులు మెట్రో రైళ్లు బంద్

    November 21, 2020 / 01:15 AM IST

    Ahmedabad Metro services : కరోనా వైరస్ విస్తరిస్తుండడం, పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో పలు రాష్ట్రాలు మళ్లీ ఆంక్షలు, నిబంధనలు విధిస్తున్నాయి. నైట్ కర్ఫ్యూ దిశగా పలు రాష్ట్రాలు ఆలోచిస్తున్నాయి. కొన్ని నగరాల్లో గుజరాత్ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించిన సంగతి

    పెరుగుతున్న కరోనా కేసులు…అహ్మదాబాద్ లో నైట్ కర్ఫ్యూ

    November 19, 2020 / 06:52 PM IST

    Curfew to be imposed in Ahmedabad కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో అహ్మదాబాద్ యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సిటీలో రాత్రి 9గంటల నుంచి ఉదయం 6గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధించాలని అహ్మదాబాద్ యంత్రాంగం నిర్ణయించింది. పండుగ సీజన్ లో ఒక్కస�

    బయటకు వచ్చారో : ఏపీలో ఆ జిల్లాలో కర్ఫ్యూ

    July 19, 2020 / 06:13 AM IST

    ఏపీలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. వైరస్ కట్టడికి ప్రభుత్వం, అధికారులు ఎన్ని ఆంక్షలు విధిస్తున్నా..కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ఇందుకు ప్రజల నిర్లక్ష్యమే కారణమంటున్నారు. ఏ పని లేకున్నా..అనవసరంగా బయటకు వస్తున్నారని, దీంతో కఠిన చర్యలు తీసు�

    జల్లికట్టు ఎద్దు అంత్యక్రియలకు 3వేల మంది హాజరు, లాక్ డౌన్ నిబంధనలు బేఖాతరు

    April 16, 2020 / 10:07 AM IST

    దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి చాలా స్ట్రిక్ట్ గా లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. కరోనా కట్టడికి లాక్ డౌన్ ఒక్కటే ఆయుధం అని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి

    గుంటూరులో ఆదివారం పూర్తి కర్ఫ్యూ

    April 11, 2020 / 03:27 PM IST

    ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఆదివారం ఏప్రిల్12న పూర్తిగా  కర్ఫ్యూ అమలు  చేస్తామని కలెక్టర్ శ్యామ్యూల్ ఆనంద్ రాజ్ ప్రకటించారు. రాష్ట్రంలో కర్నూలు తర్వాత అత్యధిక  కరోనా పాజిటివ్ కేసులు గుంటూరు జిల్లాలో నమోదవుతున్నాయి. ఈ  నేపధ్యం�

    మాట వినక పోయే సరికి ఇళ్ళల్లో పెట్టి తాళం వేశారు

    April 10, 2020 / 12:14 PM IST

    లాక్ డౌన్ సమయంలో ప్రజలంతా ఇళ్లవద్దే ఉండాలని..నిత్యావసరాల కోసం ఇంటి నుంచి ఒక్కరూ మాత్రమే బయటకు వ రావాలని ప్రభుత్వం ఆంక్షలు విధించింది.  అయితే పోలీసువారి ఊదాసీన వైఖరి వల్ల కొంతమంది దాన్ని దుర్వినియోగం చేసుకున్నారు.  దీంతో పోలీసులు వారిని �

    ఏప్రిల్-30వరకు పంజాబ్ లో లాక్ డౌన్ పొడగింపు

    April 8, 2020 / 11:39 AM IST

    మంగళవారం ఒక్కరోజే 20కొత్త కరోనా కేసులు నమోదవడంతో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్-30,2020వరకు లాక్ డౌన్ ను పొడిస్తున్నట్లు అమరీందర్ సింగ్ సర్కార్ ఇవాళ(ఏప్రిల్-8,2020)ప్రకటించింది. పంజాబ్ లో ఇప్పటివరకు మొత్తం 99కరోనా కేసులు నమోదయ్యాయి.

    4 రెడ్ జోన్లు, 2 కర్ఫ్యూ ప్రాంతాలు.. విజయవాడలో భయం, భయం

    April 1, 2020 / 07:18 AM IST

    విజయవాడలో కరోనా టెన్షన్ నెలకొంది. కరోనా కేసులు 6కి చేరడంతో బెజవాడ వాసులు భయంతో వణికిపోతున్నారు. అలర్ట్ అయిన అధికారులు ముందు జాగ్రత్తగా నగరంలో

10TV Telugu News