Home » currency notes
కరెన్సీ నోట్లపైనా గాంధీ బొమ్మను తీసేయండి అంటూ మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ ట్వీట్ చేశారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిత్రాన్ని సైతం కరెన్సీ నోట్లపై ముద్రించాలంటూ డిమాండ్లు వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీకి చెందిన రాం కదం అనే నేత నరేంద్రమోదీ చిత్రాన్ని కరెన్సీ నోట్లపై ముద్రించాలంటూ డిమాండ్ చేశారు. ఆయనతో పాటు ఛత్రపతి శివాజీ మహర�
గురువారం కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ మనీష్ తివారి తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘కొత్త సిరీస్ కరెన్సీ నోట్లపై డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఫొటో ఎందుకు ఉండకూడదు? నోటుకు ఒకవైపు ఘనతవహించిన మహాత్మా గాంధీ బొమ్మ, మరో వైపు డాక్టర్ అంబేద్కర్
దేశంలో కరెన్సీ నోట్లపై నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రాన్ని ముద్రించాలని అఖిల భారత హిందూ మహాసభ డిమాండ్ చేసింది. గాంధీజీ ఫొటో స్థానంలో, నేతాజీ ఫొటో ముద్రించాలని కోరింది. ఈ డిమాండ్ను పలువురు తప్పుబడుతున్నారు.
డబ్బులు అంటే ఎవరికి చేదు చెప్పండి.. రూ.10 నోట్ రోడ్డుపై కనిపించినా చాలు ఎవరైనా కళ్లకు అద్దుకొని మరీ తీసుకుంటారు. డబ్బులు ఉంటేనే మనం అనుకున్న పనులు జరిగే కాలంలో ఉన్నాం. డబ్బుపై ఆశ ఉండటం అనేది మానవ సహజం...
అజ్మేర్ లోని అనసాగర్ సరస్సులో రూ.2000 నోట్లు తెలియాడుతున్నాయని స్థానికుల నుంచి పోలీసులకు సమాచారం అందింది
కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ ఫొటో మాదిరిగానే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫొటోలను కూడా ముద్రించాలని కోరుతూ
చిన్నపిల్లల చేతిలో చిరుతిళ్లు ఎత్తుకుపోయే కాకుల్నిచూశాం. కానీ ఓ కాకి ఏకంగా కరెన్సీ నోట్లు ఎత్తుకుపోయి ఏం చేస్తోందంటే..
కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందా? అసలు నాణేలు, నోట్లపై వైరస్ ఎంతకాలం బతుకుతుంది? ఈ సందేహాలు అందరిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టే చర్యల్లో భాగంగా కొత్త కరెన్సీ నోట్ల ముద్రణ చేపట్టాలని..కరోనా కారణంగా సతమతమవుతున్న పేద ప్రజలు, చిరు వ్యాపారులకు పంపిణీ చేయాలని విపక్షాలు సహా పలువురు ఆర