-
Home » current shock
current shock
విద్యుత్ శాఖ అధికారులకు మంత్రి గొట్టిపాటి కీలక ఆదేశాలు
మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం మా ప్రభుత్వ విధానం కాదని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు.
ఫ్లాట్లో విద్యుత్ షాక్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాఫ్తు చేపట్టారు.
కరెంట్ వైర్లతో జాగ్రత్త, లేదంటే ప్రాణాలకే ప్రమాదం.. రెప్పపాటులో ఎంత ఘోరం జరిగిందో చూడండి..
తాజాగా జరిగిన ఓ ఘటన అందరికీ వెన్నులో వణుకు పుట్టించింది. విద్యుత్ వైర్లు ఎంతో ఎత్తులో ఉన్నా.. ఆ వ్యక్తి ప్రాణం తీశాయి.
Mobile Charger : గుండెలు పిండే తీవ్ర విషాదం.. ఫోన్ ఛార్జర్ పిన్ నోట్లో పెట్టుకుని 8నెలల చిన్నారి మృతి, తల్లిదండ్రులూ బీకేర్ ఫుల్
8నెలల సానిధ్య ఆడుకుంటూ వెళ్లి స్విచ్ బోర్డుకు పెట్టిన ఫోన్ ఛార్జర్ పిన్ ను నోట్లో పెట్టుకుంది. Mobile Charger
Parvathipuram District : కాట్రగడ్డలో విషాదం.. కరెంట్ షాక్తో 4 ఏనుగులు మృతి
అకాల వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలకు కరెంటు తీగలు, భారీ వృక్షాలు తెగిపడుతున్నాయి. పార్వతీపురం జిల్లాలో ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం అయ్యి కరెంట్ షాక్ తో 4 ఏనుగులు చనిపోయిన సంఘటన చోటు చేసుకుంది.
Electric Shock : విజయనగరం జిల్లాలో ఎస్సీ బాలుర హాస్టల్లో విద్యుత్ షాక్
విజయనగరం జిల్లాలో వెంకటాపురం ఎస్సీ బాలుర కాలేజీ హాస్టల్లో విద్యార్థి విద్యుత్ షాక్ కు గురయ్యాడు. మెట్ల పక్కన ఉన్న విద్యుత్ వైర్లు తాకడంతో విద్యార్థికి షాక్ కొట్టింది.
Andhra Pradesh : కరెంట్ షాక్తో ఇద్దరు రైతులు మృతి
అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాకుతో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు.
Nalgonda : రథానికి కరెంట్ తీగలు తగిలి ముగ్గురు మృతి
నల్గోండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లిలో విషాదం చోటు చేసుకుంది. రామాలయానికి చెందిన రథాన్ని రథశాలకు తరలించే క్రమంలో కరెంట్ వైర్లు తగిలి ముగ్గురు వ్యక్తులు అక్కడి కక్కడే మరణించగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
కరెంట్ షాక్తో 11మంది మృతి
కరెంట్ షాక్తో 11మంది మృతి
Jawans Death : పండగ పూట విషాదం.. కరెంట్ షాక్తో ముగ్గురు జవాన్లు మృతి, నలుగురి పరిస్థితి విషమం
పండగ పూట బీహార్ లో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్ తో ముగ్గురు ట్రైనీ జవాన్లు మృతి చెందారు.