Home » current shock
భార్యపై కోపంతో కన్న బిడ్డనే పొట్టన పెట్టుకున్నాడో కీచక తండ్రి. ఏడాది వయసున్న చిన్నారిని.. కనికరం లేకుండా కరెంట్ షాక్ ఇచ్చి చంపేశాడు. సిద్దిపేట జిల్లా..
హైదరాబాద్ శివారు అల్వాల్లో విషాదం నెలకొంది. చేతులు కడుక్కునేందుకు నల్లా దగ్గరికి వెళ్లిన వ్యక్తి కరెంట్ షాక్తో చనిపోయాడు.
గుంటూరు రేపల్లె ప్యాసింజర్ రైలుకి కరెంట్ షాక్ తగిలింది. బోగీలకు కరెంట్ పాస్ అయ్యింది. దీంతో 10మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బోగీలకు కరెంట్ పాస్ అవడంతో ఈ ప్రమాదం జరిగింది. కరెంట్ షాక్ తో భయపడిపోయిన కొందరు ప్రయ
అవును మీరు వింటున్నది నిజమే. అక్కడ స్విచ్ ఆఫ్ చేసినా, వేసినా కరెంటు వస్తోంది. ఇంట్లో ఉన్న వారికి ఏమి అర్థం కావడం లేదు. అసలు కరెంటు ఎలా వస్తుందో అర్థం కాలేక జుట్టు పీక్కున్నారు. ఈ విషయాన్ని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తెలియచేశాడు. సెల్ ఫోన్ ఛా�
శ్రీకాకుళం : జిల్లాలోని లావేరు మండలం కొత్త రౌతుపేటలో పెను విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. అరటి గెలలు