Home » customer
woman quits her job on spot after customer refuses to wear face mask : కరోనా వైరస్ వచ్చాక మాస్క్ తప్పనిసరిగా మారిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ తరువాత తెరుచుకంటున్న రెస్టారెంట్లలో తప్పనిసరిగా మాస్క్ పెట్టుకుని వెళ్లాల్సిందే. అలాగే అక్కడ పనిచేసే సిబ్బంది కూడా మాస్కులు పెట్టుకోవాల్సి�
Amazon Cow dung cakes : అమెజాన్. అతి పెద్ద ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం. అమృంతాంజనం నుంచి ఆవు పేడ పిడకల వరకూ అందుబాటులో ఉంటాయి. అటువంటి అమెజాన్ లో గత కొంతకాలంలో ‘ఆవుపేడ’తో చేసిన పిడకల్ని అమ్ముతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఓ కస్టమర్ ఆవుపేడ పిడకల్ని ఆర్డర్ చేసి కొ�
US Cleveland Nighttown Restaurant : హోటల్ కు వచ్చిన కష్టమర్ ఇచ్చే టిప్ కోసం సర్వ్ చేసిన బేరర్లు ఆశగా ఎదురు చూస్తుంటారు. అలా కష్టమర్లు తమకు పెద్ద మొత్తంలో టిప్ ఇస్తే సంతోషపడిపోతారు. థాంక్యూ సార్..అని కృతజ్ఞతలు తెలుపుతారు. అలా ఓ రెస్టారెంట్ కు వచ్చిన ఓ కస్టమర్ తన బిల్
భారతదేశంలోని రిలయన్స్ జియో వినియోగదారులు తమ మొబైల్ నెంబర్ను దగ్గరలోని ఏటీఎం నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. ఈ ఫీచర్ను భారతదేశంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్, HDFC బ్యాంక్, IDBI, స్టాండర్డ్ చార్టర�
బ్యాంకులో ఉన్న డబ్బులు ఏమవుతాయో ఏమో..బ్యాంకు విధించిన ఆంక్షల నడుమ డబ్బులు తీసుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నాం..తాము కష్టపడి సంపాదించని సొమ్ము తమకు చేతికి అందుతుందా అని ఎంతోమంది YES Bank ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ బ్యాంకు సంక్�
ఆన్ లైన్ అమ్మకాల్లో ఇప్పటికే అనేక మోసాలు జరిగాయి. ఒకటి ఆర్డర్ ఇస్తే మరొకటి పంపుతున్నారు. వేలకు వేలు డబ్బులు కట్టించుకుని.. నకిలీ ఐటెమ్స్ డెలివరీ చేస్తున్నారు. ఫోన్
ఢిల్లీలో దారుణం జరిగింది. ఆవేశం ఒక నిండు ప్రాణం తీసింది. చిన్నపాటి వివాదం మర్డర్ కి దారితీసింది. ప్లాస్టిక్ కవర్ ఇవ్వలేదనే చిన్న కారణంతో చంపేశాడు. ఓ బేకరీలో పని చేస్తున్న
చిన్న పొరపాటు.. అతడిని కటకటాల్లోకి నెట్టింది. వాటర్ బాటిల్స్ విక్రయించే 58ఏళ్ల షాపు యజమాని వాటర్ బాటిల్ అనుకుని కస్టమర్కు యాసిడ్ బాటిల్ అమ్మాడు. నీళ్లు అనుకుని కస్టమర్ తాగి అస్వస్థతకు గురయ్యాడు. ఈ ఘటన తూర్పు ఢిల్లీలోని మండ్వాలి ప్రాంతంలో �
రిటైల్ బ్రాండ్ బాటా ఇండియా లిమిటెడ్ కంపెనీకి షాక్ తగిలింది. కస్టమర్ల నుంచి అధికంగా సర్వీసు ఛార్జీలు వసూలు చేస్తున్న బాటా కంపెనీపై జరిమానా పడింది. చండీగఢ్ వినియోదారుల ఫారం బాటా కంపెనీకి రూ.9వేలు జరిమానా విధించింది.