Home » CUT OFF
ugcnet.nta.ac.in వెబ్సైట్ను ఓపెన్ చేయండి.
రాజస్థాన్ లో దారుణం జరిగింది. కాళ్ల కడియాల కోసం దొంగలు ఓ వృద్ధురాలి రెండు కాళ్లు తెగ నరికేశారు. కాళ్లు తెగనరికి కడియాలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన జైపూర్లో చోటు చేసుకుంది.
ఓ భక్తుడు ఏకంగా తన నాలుక కోసుకుని దేవతకు సమర్పించాడు. దీంతో ఆ ఆలయంలో కలకలం రేగింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలో చోటు చేసుకుంది.
అయితే కరెంట్ లేకుండా చేస్తోంది ఆ ఊరి ఎలక్ట్రీషియన్ అని తెలుసుకున్న ప్రజలంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. కేవలం తన గర్ల్ఫ్రెండ్ని చీకటిలో కలిసేందుకు మొత్తం గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నాడని తెలుసుకుని ఆశ్చర్యపోయారు.
కరెంట్ బిల్లు చెల్లించకపోవడంతో హెచ్సీఏపై గతంలో విద్యుత్తు చౌర్యం కేసు కూడా నమోదైంది. అయితే హెచ్సీఏ కోర్టును ఆశ్రయించింది. కోర్టులో విద్యుత్ శాఖకు అనుకూలంగా తీర్పు వచ్చింది.
డీఎంకే అధికారంలోకి రావాలని కోరుతూ..గురవయ్య అనే డీఎంకే కార్యకర్త తన ఎడమ చేతి వేలిని కోసేసుకున్నాడు.
కరోనా వైరస్ అగ్రరాజ్యం అమెరికా,కమ్యూనిస్ట్ దేశం చైనా మధ్య మరింత చిచ్చు రాజేస్తోంది. కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచే పుట్టిందంటూ చైనా పేరు వినబడితేనే బుసలుకొడుతున్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. వైరస్ విషయంలో చైనా వ్యవహరించిన తీరు వల్లే అమ
నిజామాబాద్ జిల్లాలోని ఆర్య నగర్ లో దారుణం జరిగింది. మహిళను హత్య చేసి.. ఆమెపై ఒంటిపై ఉన్న 5 తులాల బంగారం ఎత్తుకెళ్లారు.
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు తల తెగిన ఘటనలో సంచలన నిజాలు వెలుగుచేశాయి. బాధితురాలి పరిస్థితిని చూడకుండానే వైద్యులు ఆమెకు సర్జరీ చేశారు.
చిత్తూరులో జిల్లాలో దారుణం జరిగింది. అనుమానంతో ఓ భర్త.. భార్య కాళ్లు, చేతులు నరికేశాడు.