Home » cyber crime
రైతులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది. సైబర్ నేరగాళ్లు పంపించే లింక్స్ యాక్సెప్ట్ చేస్తే ఫోన్ వాళ్ళ కంట్రోల్ కి వెళ్లే ప్రమాదం ఉందన్నారు.
షాహిద్ పర్వేజ్ అవసరాన్ని ఆసరాగా చేసుకొని రాజస్థాన్ నుంచి ఓ సైబర్ నేరగాడు ఫోన్ చేసి సామాగ్రిని తరలిస్తానని నమ్మించాడు.
ఈ అంశం పై తెలుగు ఫిలిం ఛాంబర్ స్పందించింది.
CM Revanth Reddy: సినిమా టికెట్ల ధరలు పెంచాలని ప్రభుత్వం దగ్గరకు నిర్మాతలు వస్తుంటారని, కానీ వీటిపై అవగాహన కల్పించడం లేదని తెలిపారు.
ఫిర్యాదు అందిన 11 నిమిషాల వ్యవధిలోనే సమయస్ఫూర్తిగా వ్యవహరించి డబ్బు ఫ్రీజ్ చేయడంలో కీ రోల్ ప్లే చేసిన కానిస్టేబుల్ శ్రీకాంత్ ను సైబర్ క్రైమ్ డీసీపీ కవిత అభినందించారు.
భారత దేశంలో డిజిటల్ చెల్లింపు వృద్ధి గణనీయంగా పెరుగుతోంది. అదేస్థాయిలో ప్రతీయేటా సైబర్ మోసాల భారిన పడుతున్న భారతీయుల సంఖ్య పెరుగుతోంది.
తాజాగా దేవియని శర్మ తన ఫోన్ హ్యాక్ అయిందంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది.
ఎన్నికల సమయం నడుస్తుండటంతో అమీర్ ఖాన్ ఓ పార్టీకి ప్రచారం చేస్తున్నట్టు నిన్నటి నుంచి ఓ వీడియో వైరల్ అవుతుంది.
ఆ వ్యక్తులు చెప్పిన విధంగా మరింత డబ్బు ఇన్వెస్ట్ చేసింది. ఈసారి పెద్ద మొత్తంలో వారికి డబ్బు చెల్లించింది.
పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్స్ పేరుతో దేశవ్యాప్తంగా పలువురిని మోసం చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 30 సైబర్ మోసాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది.