Home » cyber crime
ఆ తర్వాత కస్టమర్ కేర్ సూచనలతో స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టాడు. మొదట బాగా లాభాలు వచ్చినట్లు యాప్ లో చూపించింది.
అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని చంద్రప్రియ నగర్ కు చెందిన షేక్ మహమ్మద్ వలీ రైల్వే గార్డ్ గా పనిచేస్తున్నాడు.
దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.
మొబైల్ ఫోన్ కు అనుమానిత లింకులు వస్తే క్లియ్ చేయొద్దని సూచించారు. ఒకవేళ అనుమానం ఉంటే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని కోరారు.
వెంటనే తాము సూచించిన బ్యాంకు అకౌంట్ కు రూ.20 లక్షలు పంపించాలన్నారు. అలా చేయకపోతే అరెస్ట్ అవుతారని భయపెట్టారు.
కేసు నమోదు చేసిన పోలీసులు..టెక్నాలజీ అధారంగా నిందితులను గుర్తించి చెన్నైలోని సలయూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్టు చేశారు.
సైబర్ మోసాన్ని గుర్తించిన వెంటనే లేదా అనుమానించిన వెంటనే "గోల్డెన్ అవర్" లో సైబర్ మోసాన్ని నివేదించడం చాలా ముఖ్యం.
ఈ వ్యవహారం గురించి బయటికి చెప్పుకుంటే పరువు పోతుందనే భయంతో డబ్బు పోగొట్టుకున్నా బాధితులు మిన్నకుండిపోతున్నారు.
నర్సాపురం ఎంపీడీవో వెంకటరమణారావు ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన సైబర్ నేరగాళ్ల ఒత్తిడి తట్టుకోలేకనే ..
తెలంగాణ ప్రభుత్వం రైతులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే.