Home » DA
ప్రతి 10 ఏళ్లకు ఒకసారి కేంద్రం ఈ కమిషన్ను ఏర్పాటు చేస్తుంది. 1946 నుంచి ఇప్పటివరకు ఏడింటిని ఏర్పాటు చేసింది.
6 నెలల తర్వాత మరో డీఏ చెల్లిస్తామని తెలిపారు.
ములుగులో గిరిజన యూనివర్సిటీకి భూమి కేటాయిస్తూ క్యాబినెట్ నిర్ణయించింది.
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ఎన్నికల సంఘం గుడ్న్యూస్ చెప్పింది.
ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ చెల్లించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
పెండింగ్ బకాయిలతో పాటు డీఏ అరియర్స్ కూడా చెల్లిస్తే కార్మిక కుటుంబాలకు ఉపయోగంగా ఉంటుంది. TSRTC - DA
Telangana : ఈ నిర్ణయంతో సర్కార్ పై ఏడాదికి సుమారు 974 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. ఈ మేరకు హరీశ్ రావు ట్వీట్ చేశారు.
ఉద్యోగులకు డీఏ ఇస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ ప్రకటించారు. జులై 2022లో ఇవ్వాల్సిన 4.9 శాతం డీఏను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.
Union Cabinet Decisions : ఇక నెలవారీగా గ్యాస్ ధరలు నిర్ణయిస్తారు. ప్రతికూల మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి ప్రజలకు, ఉత్పత్తిదారులకు రిలీఫ్ అందించడానికి..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నరేంద్ర మోదీ సర్కార్ శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు చెల్లించే కరవు భత్యం (డీఏ)ను 4శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది.