Home » DA
ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ బకాయిలను జగన్ సర్కార్ విడుదల చేసింది. అలాగే పీఆర్సీకి సంబంధించి 23శాతం ఫిట్మెంట్ అమలు చేస్తూ మరో జీవోను జారీ చేసింది.
ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. 2019 జూలై నుంచి చెల్లించాల్సిన 5.24 శాతం డీఏని (కరవు భత్యాన్ని) విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (DA)మూడు శాతం అదనపు పెంపుకి కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. అదేవిధంగా
AP government employees : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పించనర్లకు ఏపీ ప్రభుత్వం కరవు భత్యాన్ని నిలిపివేసింది. ఈ మేరకు శుక్రవారం (నవంబర్ 6, 2020) రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 ధరలకు అనుగుణంగా చెల్లించాల్సిన కరవు భత్యాన్ని నిలిపివేయాలని కేంద్ర ప్ర�
CM YS Jagan agrees to release pending DA : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి దసరా పండుగ సందర్భంగా తీపికబురు అందజేశారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పెండింగ్లో పెట్టిన రెండు డీఏలతోపాటు మొత్తం మూడు కరువు భత్యాలు (డీఏలు) మంజూరు చేయడానిక�
AP govt employees : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. పెండింగ్లో ఉన్న మూడు డీఏల చెల్లింపునకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డీఏల చెల్లింపునకు కార్యాచరణను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. జులై 2018 నాటి మొదటి డీఏను జనవరి జీతాల్లో చెల్లించాలని జగన్ ఆదేశాలు �
ఈ నెల (అక్టోబర్ 26) దసరా సెలవుదినంగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ప్రతి ఏడాదిలో దసరా మొదటి రోజు సెలవుదినంగా ప్రకటించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి షెడ్యూల్ రూపొందించాలని అధికారులను కేసీఆర్ ఆదేశిం
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ వినిపించింది. డియర్నెస్ అల్లోవెన్స్ను 4శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, పెన్షన్ తీసుకుంటున్న వాళ్లకు ఇది వర్తిస్తుంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో డీఏ
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 3.144 శాతం కరువు భత్యం డీఏను పెంచింది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్టారావు బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మూల వేతనంపై కరువ భత్యం 30.392శాతం నుంచి 33.536శాతానికి పెరిగింది. 2019, జనవరి 1నుంచి డీఏ పెం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. దీపావళి పండుగ గిఫ్ట్గా ఎన్డీఏ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. 7వ సెంట్రల్ పే కమిషన్ (CPC)లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు త్వరలో పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగుల జీతాల పెంపు విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీ