Home » daggubati
ప్రకాశం జిల్లా పర్చూరులో వైసీపీ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. రామనాథంకు ఇంచార్జ్ పదవి వద్దంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. దగ్గుబాటినే పర్చూరు ఇంచార్జ్ గా
దగ్గుబాటి ఫ్యామిలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. పురంధేశ్వరి మినహా, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కుమారుడు హితేష్ జగన్ పార్టీ కండువా కప్పుకున్నారు. హితేష్ ను ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దించా
ప్రకాశం : ప్రత్యర్థి పార్టీలోని అసంతృప్త నేతల్ని మచ్చిక చేసుకోవడం.. వారినే అస్త్రాలుగా మార్చుకుని ప్రత్యర్థుల్ని చీల్చి చెండాడడం.. ఇదే ప్రస్తుతం ఆ జిల్లాలో నడుస్తున్న రాజకీయం. దీంతో వీరు వారికి గాలం వేయడం.. వారు వీరికి గాలం వేయడం నిత్యకృత్యమ�
ప్రకాశం : రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని తహతహలాడుతున్న దగ్గబాటి వెంకటేశ్వరరావు తనయుడు హితేశ్ చెంచురాంకు కొన్ని చిక్కులు ఎదురవుతున్నాయి. గత కొన్ని రోజులుగా దగ్గుబాటి..ఆయన తనయుడు హితేశ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని తెగ చర్చ �
హైదరాబాద్ : దివంగత ఎన్టీఆర్ జీవితంలో కీలక పాత్రలు పోషించిన అల్లుళ్లు చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇక ప్రత్యర్థులుగా మారిపోతున్నారు. గత కొంతకాలంగా పొలిటికల్గా దూరంగా ఉన్న దగ్గుబాటి ఇక మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నారు. అయితే కాంగ్రెస్త�
హైదరాబాద్ : దగ్గుబాటి పురంధేశ్వరీ పొలిటికల్ భవిష్యత్పై భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పురంధేశ్వరీ పార్టీ మారాల్సి వస్తే..మాత్రం రాజకీయాల నుండి విశ్రాంతి తీసుకుంటారని వెల్లడించడం ప్రాధాన్యత సంతరించుకుంది. జన�
విజయవాడ : పశ్చిమగోదావరి రాజకీయాల్లో ఒక్కసారిగా కుదుపు. దివంగత ఎన్టీఆర్ పెద్ద అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు..వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ ఇంట్లో ప్రత్యక్షం కావడం సంచలనమైంది. ఆయనతో పాటు తనయుడు హితేశ్ చెంచురాం…కూడా ఉండడం రాజకీయ వర
ఏపీ రాజకీయాల్లో సంచలనం. దేశ రాజకీయాల్లోనే తనదైన ముద్ర వేసిన మాజీ కేంద్ర మంత్రి, ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి పార్టీ మారుబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఏపీ బీజేపీలో కీలక, అగ్రనేతగా ఉన్న ఆమె.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వార్�