damage

    పాక్ విమానాలు పారిపోవాల్సిందే : సెప్టెంబర్ లో భారత్ కు రాఫెల్

    March 7, 2019 / 01:31 AM IST

    రాఫెల్ డీల్ కి సంబంధించిన కీలక డాక్యుమెంట్లు చోరీకి గురయ్యాయని బుధవారం(మార్చి-6,2019) సుప్రీంకోర్టులో కేంద్రం బాంబు పేల్చింది.రాఫెల్ డీల్ లో 2018, డిసెంబరు 14న  ప్రభుత్వానికి క్లీన్ చీట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా, అ�

    విధ్వంసం నిజమేనా : పాక్ పై దాడి శాటిలైట్ ఫొటోలు విడుదల

    March 6, 2019 / 07:57 AM IST

    పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాక్ లోని బాలాకోట్ లోని జైషే మహమ్మద్ ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన మెరుపుదాడులు చేసిన విషయం తెలిసిందే. అయితే వాయుసేన మెరుపుదాడుల్లో ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారో చెప్పాలంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్త�

    అమెరికాలో టోర్నడోల బీభత్సం.. 23మంది మృతి

    March 4, 2019 / 05:20 AM IST

    అమెరికాలో మరోసారి టోర్నడోలు భీభత్సం సృష్టించాయి. అలబామా రాష్ట్రంలోని దక్షిణ లీ కౌంటీలో ఆదివారం(మార్చి-3,2019) రెండు టోర్నడోలు విరుచుకుపడటంతో 23మంది  ప్రజలు చనిపోయారని, చనిపోయినవారిలో చిన్నారులు కూడా ఉన్నారని, అనేకమంది గల్లంతయ్యారని,గల్లంత�

    మీ టూ ఉద్యమం : జర్నలిస్ట్ ప్రియారమణికి బెయిల్

    February 25, 2019 / 10:17 AM IST

    పరువునష్టం దావా కేసులో జర్నలిస్ట్ ప్రియారమణికి బెయిల్ లభించింది. సోమవారం(ఫిబ్రవరి-25,2019) ఢిల్లీ హైకోర్టు 10వేల రూపాయల పూచీకత్తుతో ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణ మార్చి-8న ఉంటుందని కోర్టు తెలిపింది. ఏప్రిల్-10న కోర్టులో మరోసారి  హా�

    జనసేన బహిరంగ సభ రసాభాస : హైపర్‌ ఆది కారు అద్దాలు ధ్వంసం 

    January 20, 2019 / 02:39 PM IST

    చిత్తూరు : జిల్లాలో జనసేన బహిరంగ సభ రసాభాసయింది. సోమల మండలం కందూరు గ్రామంలో జరిగిన బహిరంగ సభకు హైపర్ ఆది ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభలోకి దూసుకువచ్చిన వచ్చిన వైసీపీ కార్యకర్తలు…బీభత్సం సృష్టించారు. దీంతో వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య తోపు�

10TV Telugu News