damage

    ఫిలీప్పీన్ ను వణికించిన భూకంపం : ముగ్గురు మృతి

    December 15, 2019 / 02:40 PM IST

    దక్షిణ ఫిలిప్పీన్స్‌ లో ఆదివారం, డిసెంబర్ 15న భారీ భూకంపం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరేళ్ల చిన్నారితో సహా ముగ్గురు మరణించారు. మరో 60 మందికి పైగా గాయపడ్డారు. ఫిలిప్పీన్స్‌ దక్షిణ భాగంలోని మిండనావ్‌ ద్వీపంలో ఈభూకంపం సంభవించినట్లు అధికారులు తెలి�

    మద్యాన్ని కంట్రోల్ చేస్తే టూరిజం దెబ్బతింటుంది – అవంతి

    November 27, 2019 / 01:59 PM IST

    దశల వారీగా మద్య నిషేధంపై ఏపీ మంత్రుల భేటీలో ఆసక్తికర చర్చ జరిగింది. మద్య నిషేధానికి మరింత పకడ్బందీగా అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్. 2019, నవంబర్ 27వ తేదీ బుధవారం నాడు ఈ సమావేశం జరిగింది. ఆర్థికంగా మరిన్ని ఇబ్బందులు వస్తాయని

    ఎయిర్ ఇండియా విమానంపై పిడుగు : క్రూ సిబ్బందికి గాయాలు

    September 22, 2019 / 02:37 AM IST

    ఢిల్లీ నుంచి విజయవాడ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంపై పిడుగు ప్రభావానికి గురైంది. విమానం క్రూ సిబ్బందికి గాయాలయ్యాయి.

    హైదరాబాద్ పాతబస్తీలో రెచ్చిపోయిన అల్లరి మూకలు

    May 2, 2019 / 06:55 AM IST

    హైదరాబాద్ పాతబస్తీలో అల్లరి మూకలు రెచ్చిపోయారు. కాలాపత్తర్, ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ల పరిధిలో బీభత్సం సృష్టించారు. ఇనుప రాడ్లతో దాడులకు తెగబడ్డారు. పలు షాపులపై దాడి చేశారు. అల్లరి మూకల దాడిలో రెండు కార్లు, రెండు ఆటోలు, మెడికల్ షాపు, హోటల్ కౌం�

    ఫిలిప్ఫీన్స్ లో భూకంపం…11మంది మృతి

    April 23, 2019 / 02:37 AM IST

    ఉత్తర ఫిలిప్ఫీన్స్ లో భూకంపం సంభవించింది. 6.1తీవ్రతో సంభవించిన భూకంపం కారణంగా 11మంది మృతిచెందగా 100మందికిపైగా గాయపడ్డారు. బొడెగా పట్టణం కేంద్రంగా సంభవించిన భూకంపం వల్ల ప్రజలు భయాందోళనలు చెందారు. పలు చోట్ల రైల్,రోడ్డు ట్రాన్స్ పోర్ట్,ఇన్ ఫ్రా�

    హైదరాబాద్ లో గాలివాన బీభత్సం : కూలిన ఎల్బీ స్టేడియం ఫ్లడ్ లైట్ టవర్… ఒకరి మృతి

    April 22, 2019 / 02:58 PM IST

    హైదరాబాద్ లో గాలి వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఎల్బీ స్టేడియంలో ఫ్లడ్ లైట్ టవర్ కూలింది. దీంతో వ్యక్తి మృతి చెందారు. నాలుగు కార్లు ధ్వంసం అయ్యాయి. ఈదురుగాలులకు లక్డీకాపూల్ లో హోర్డింగ్ కూలింది.

    అకాల వర్షాలతో తీరని నష్టం : పిడుగుపాటుతో ముగ్గురు మృతి

    April 19, 2019 / 02:22 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలతో అన్నదాతలు కష్టాలు పడుతున్నారు. చేతికొచ్చిన పంట వర్షాలకు దెబ్బ తినడంతో తలలు పట్టుకుంటున్నారు. నిన్న కురిసిన వానలకు… వరి, మామిడి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కాగా.. మరో మూడ్రోజుల పాటు ఉరుములు,

    గ్రేట్ సింబల్ ఆఫ్ ఫ్రాన్స్‌: మంటల్లో పురాతన చర్చ్

    April 16, 2019 / 05:35 AM IST

    ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సెంట్రల్ ప్యారిస్‌లోని ప్రపంచ ప్రఖ్యాత నోట్రే డామే కేథడ్రల్‌ చర్చిలో పైకప్పు నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

    మందుబాబు వీరంగం : పోలీసుల సెల్‌ఫోన్ పగలకొట్టాడు

    April 13, 2019 / 02:49 AM IST

    హైదరాబాద్ : మందుబాబులు రెచ్చిపోతున్నారు. ఫుల్లుగా తాగి రోడ్డు మీదకి రావడమే కాదు.. ట్రాఫిక్ పోలీసులతోనూ గొడవకు దిగుతున్నారు. తాజాగా ఓ మందుబాబు

    భారత్ పెద్ద‌ మనసు… ఇడాయ్ బాధితుల కోసం మూడు నౌకలు

    March 19, 2019 / 11:37 AM IST

    ఇడాయ్ తుఫాను కారణంగా అతలాకుతలమైన జింబాబ్వే,మొజాంబిక్,మాల్వాయి దేశాల్లో సహాయకార్యక్రమాలు చేపట్టేందుకు భారత్ రెడీ అయింది.మానవతా దృక్పథంతో సహాయకార్యక్రమాల కోసం మూడు షిప్ లను బెయిరా పోర్టుకి ను భారత్ పంపించింది. మొజాంబిక్ దేశం చేసిన విన�

10TV Telugu News