Home » damage
Fire accident in Visakhapatnam : విశాఖలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అగనంపూడి ఏపీఐఐసీ పారిశ్రామిక ప్రాంతంలో గత రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. పామాయిల్ వంట నూనెల కంపెనీలో సమయంలో ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో.. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో రెండు
CM Uddhav Thackeray పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ ని శుక్రవారం(జనవరి-22,2021)మంత్రి ఆదిత్యఠాక్రేతో కలిసి మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే సందర్శించారు. సీరం ఇనిస్టిట్యూట్ లో గురువారం అగ్నిప్రమాదం జరిగిన సైట్ ని సంస్థ సీఈవో అదార్ పూనావాలాతో కలిసి ఉద్దవ్ ఠాక్రే,�
farmers chalo Delhi : రైతుల ఛలో ఢిల్లీలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. తమకు తీవ్ర నష్టం కలిగించే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ వెళ్లి గళం వినిపించేందుకు రైతులు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. లాఠీఛార్జ్లు, టియర్ గ్యాస్లు, వాటర్ కెనాన్లు రైతులను నివార�
telangana farmers: దంచికొడుతున్న వర్షాలు రైతన్నను దారుణంగా ముంచేశాయి. తెలంగాణలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. వరి, పత్తి, కూరగాయల పంటలు బాగా దెబ్బతిన్నాయి. ఆది(అక్టోబర్ 11,2020) , సోమవారాల్లో(అక్టోబర�
కులం, మతం. చాలా సున్నితమైన అంశాలు. ఇందులో ఏ వర్గాన్ని నొప్పించకుండా, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా వ్యవహరించాల్సి ఉంటుంది. అది ప్రభుత్వాలు అయినా కోర్టులు అయినా ఆచితూచి స్పందిస్తాయి. ఏ మాత్రం అదుపు తప్పినా పరిస్థితిని అదుపు చేయడం చాలా కష్టం. ఇ�
కరోనా వేళ ఉద్యోగాలు పోయి..బిక్కుబిక్కుమంటుంటే..ఓ పిల్లి మాత్రం ఉద్యోగంలో చేరింది. మెడలో ఐడీ కార్డుతో ఫోజులిస్తున్న ఈ పిల్లికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. Epworth ఆసుపత్రి బయట పిల్లి సెక్యూర్టీగా విధులు నిర్వహిస్తోంది. పిల�
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల శివారు వెంకటాపురం దగ్గర కొండపోచమ్మ సాగర్ కుడి కాలువకు గండిపడింది. దీంతో జలాశయం నుంచి భారీగా బయటకు వచ్చిన నీరు గ్రామాన్ని ముంచెత్తింది. పంటపొలాలు పూర్తిగా మునిగిపోయాయి. మంగళవారం(జూన్ 30,2020) ఉదయం 7 గంటల ప్రాంతంలో కా�
ఉద్దేశ్యపూర్వకంగానే భారత్-అరబ్ దేశాల మధ్య ఒప్పందాలను రద్ద చేయాలని చూస్తున్నారు. భారత్ లో COVID-19 పేరిట ముస్లింలపై వివక్ష చూపిస్తున్నారని గల్ఫ్ లో ఆరోపణలు గుప్పిస్తూ బంధాలను తెంచాలని చూస్తున్నారు. దీనిపై ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC)�
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి గురించి రోజుకో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వస్తోంది. కరోనా వైరస్ శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపి ప్రాణం తీస్తుందని
చినకాకాని దగ్గర రైతులు చేపట్టిన రహదారుల దిగ్భంధంలో ఉద్రిక్తత నెలకొంది. మాచర్ల ఎమ్మెల్యే, విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రాజధాని సెగ తాకింది. ఎమ్మెల్యే కారుని అమరావతి