data theft

    నారాసురుడు పాలిస్తున్నాడు.. డేటా చోరీపై జగన్

    March 5, 2019 / 10:52 AM IST

      ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నారాసురుడు అనే రాక్షసుడు పరిపాలిస్తున్నాడని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  నెల్లూరులోని ఎస్వీజీఎస్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వైసీపీ సమరశంఖారావం సభలో ప్రసంగించిన �

    డెటా థెప్ట్ : ఏపీ, తెలంగాణలో రాజకీయ దుమారం

    March 4, 2019 / 02:39 PM IST

    కొత్త వివాదం తెరపైకి వచ్చింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య మరో వివాదం నడుస్తోంది. ఐటీ గ్రిడ్స్ కంపెనీ ద్వారా ఏపీ ప్రజ‌ల డేటా చౌర్యం జ‌రుగుతుంద‌న్న ఆరోప‌ణ‌లతో ఇరు రాష్ట్రాల్లో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కింది. మార్చి 04వ తేదీ సోమవారం ఏపీ, తెలం�

    డేటా చౌర్యం : అమెజాన్ సర్వర్‌లో ప్రజల డేటా

    March 4, 2019 / 11:33 AM IST

    ఎన్నికల టైం…ఏపీ ఓటర్ల వ్యక్తిగత విషయాలు బట్టబయలు కావడం కలకలం రేపుతోంది. ఐటీ గ్రిడ్ కంపెనీ కేసులో సైబరాబాద్ పోలీసులు జరుపుతున్న విచారణలో విస్తుగొలిపే అంశాలు బయటపడుతున్నాయి. సేవా మిత్రలో ఉన్న సమాచారం మొత్తం అమెజాన్‌ సర్వర్‌లో నిక్షిప్తం �

10TV Telugu News