data theft

    బిగ్ డెసిషన్ : ఐటీ గ్రిడ్స్ ఆఫీస్ సీజ్

    March 8, 2019 / 12:36 PM IST

    ఏపీ ప్రజల వ్యక్తి గత సమాచారాన్ని చౌర్యం చేసిన  హైదరాబాద్  మాదాపూర్ అయ్యప్ప సొసైటీ లోని ఐటీ  గ్రిడ్ కార్యాలయాన్ని సిట్ అధికారులు శుక్రవారం సీజ్ చేశారు.

    డేటా చోరీ : బాబుపై పీఎస్‌లో కంప్లయింట్

    March 8, 2019 / 07:56 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న డేటా చోరీ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలంటూ టీఆర్ఎస్ లీడర్ దినేష్ చౌదరి కంప్లయింట్ చేశారు. మార్చి 08వ తేదీన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఫిర్యాదు చేశారు. డేటా థెప్ట

    టీడీపీనే డేటా దొంగతనం చేసింది : ఢిల్లీ ఈసీకి బీజేపీ కంప్లయింట్

    March 8, 2019 / 07:02 AM IST

    డేటా చోరీపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంటే ఇందులో బీజేపీ ఎంట్రీ ఇచ్చింది. ఆ పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఏపీకి సంబంధించిన బీజేపీ నేతలు ఢిల్లీ బాట పట్టారు. మార్చి 08వ తేదీ శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో వారు భేట�

    డేటా డిష్యూం డిష్యూం : ఏపీలో SIT ఏర్పాటు

    March 7, 2019 / 03:36 PM IST

    డేటా చోరీ కేసులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా సిట్ నియమించింది. గత కొద్ది రోజులుగా సేవామిత్రలో ప్రజలకు సంబంధించిన డేటాను ఐటీ గ్రిడ్ కంపెనీ నిక్షిప్తం చేసిందనే ఫిర్యాదుతో తెలంగాణ పోలీసులు దర్యా�

    సిట్ షాకింగ్ న్యూస్ : సేవామిత్ర యాప్‌లో తెలంగాణ డేటా

    March 7, 2019 / 12:14 PM IST

    సేవా మిత్ర యాప్‌లో ఏపీ ప్రజల డేటా ఉందని..అనుకోవడం పొరపాటని..ఈ యాప్‌లో తెలంగాణ డేటా కూడా ఉందని..అసలు ఇది ఎందుకుంది ? ఇన్వేస్టిగేషన్ చేస్తున్నట్లు..డేటాతో వారు ఏం చేశారో తెలియాల్సి ఉందని ఐజీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో ఐట�

    డేటా చోరీ కేసు సిట్‌కు అప్పగించిన ప్రభుత్వం

    March 6, 2019 / 02:04 PM IST

    డేటా చోరీ వ్యవహారం గంటకో మలుపు తీసుకుంటుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు డేటా చోరీ వ్యవహారంపై మాటల యుద్దం చేసుకుంటుండగా.. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక సిట్‌(స్ప�

    డేటా చోరీ: టీడీపీ, వైసీపీలు డ్రామాలు చేస్తున్నాయి

    March 6, 2019 / 01:01 PM IST

    ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు డేటా చోరీ విషయంలో గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.. చిన్న కేసుపై విచారణ జరుగుతుంటే ఏపీ పోలీసులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారంటూ �

    చంద్రబాబే కొడుకుకు నేరం చేయడం నేర్పించాడు

    March 6, 2019 / 12:15 PM IST

    ఆంధ్రప్రదేశ్‌ ప్రజల డేటా చోరీ, ఓట్ల తొలగింపు అక్రమాల కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ1 నిందితుడని, ఆయన కుమారుడు నారా లోకేష్‌ ఏ2 నిందితుడు అంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేత కురసాల కన్నబాబు ఆరోపించారు. చంద్రబాబు చెప్పేవి అన్నీ నీతులు.. చేసేవన్నీ దొంగ

    ఏపీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయండి : గవర్నర్ ను కోరిన కన్నా

    March 6, 2019 / 12:01 PM IST

    హైదరాబాద్: ఏపీలో శాంతి భద్రతల క్షిణించాయని, ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చెయాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నాలక్ష్మీ నారాయణ గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ తో  భేటీ అయి రాష్ట్రంలో నెకొన్న పరిస్ధితులన�

    మీ తాటాకు చప్పుళ్లకు వైసీపీ భయపడదు : బొత్స 

    March 5, 2019 / 01:29 PM IST

    హైదరాబాద్: టీడీపీ తాటాకు చప్పుళ్లుకు వైసీపీ  భయపడదని ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. మా తాలూకు సమాచారాన్ని ప్రయివేట్ కంపెనీలకు ఎలా ఇచ్చారని ఆయన ఏపీ సీఎంని, టీడీపీ నేతలను ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం గోప్యంగా ఉంచాల్సిన వివరాల�

10TV Telugu News