Home » Data
దేశంలో ప్లాస్మా బ్యాంకుల సంఖ్యకు సంబంధించి తమ దగ్గర ఎలాంటి డేటా లేదని కేంద్రం తెలిపింది. ప్లాస్మా బ్యాంకులు నెలకొల్పాలనే ప్రతిపాదనను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం పరిశీలించట్లేదని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అశ్వినీ చౌబే తెలిపా�
భారతదేశం రోజుకు 50వేల కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేసుల్లో వారంలో బ్రెజిల్ను దాటేసి, టాప్లో ఉన్న అమెరికాను రెండు వారాల్లో దాటే స్పీడులో ఉంది ఇండియా. గత వారంలో భారత్లో 3.1 లక్షల కేసులు నమోదవగా.. బ్రెజిల్లో 3.2 లక్షల కేసులు నమోదయ్యాయి. ఈ వేగంత�
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ – 19 (కరోనా) వైరస్ కేసులు ప్రబలుతున్న నేపథ్యంలో…నల్గొండ జిల్లాకు విదేశీయులు రావడం కలకలం రేపుతోంది. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో విదేశీయులకు కరోనా పాజిటివ్ రావడంతో విదేశీయులను చూస్తే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి ఏ�
భారత్ లోకి 5G ఎంట్రీ అయింది. చానాళ్లుగా 5G ఎప్పుడు భారత్ లోకి వస్తుందా అని ఎదురుచూసేవారికి ఓ గుడ్ న్యూస్. దేశంలో 5G ట్రయల్స్ నిర్వహించేందుకు కేంద్రప్రభుత్వం అనుమతులు ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయించింది. దేశంలో 5జీ స్పెక్ట్రంను పరిక్షించేందుకు తొ�
జాతీయ జనాభా రిజిస్టర్(NPR)అప్ డేట్ కు కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవాళ(డిసెంబర్-24,2019)ప్రారంభమైన కేంద్ర కేబినెట్ ఎన్పీఆర్ అప్ డేట్ ప్రపోజల్ కు ఆమోద్రముద్ర వేసింది. ఎన్పీఆర్ అప్ డేట్ చేయడం కోసం ప్రభుత్వం 8వేల500కోట్లు ఖర్చుచే
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్. ఇకపై మెట్రో ప్రయాణికులకు ఇంటర్నెట్ కూడా అందుబాటులోకి రానుంది. మెట్రో రైల్లో కంటిన్యూగా ఇంటర్నెట్ పొందేందుకు
టెలికాం రంగంలో సంచలన ఎంట్రీ ఇచ్చిన జియో నెట్ వర్క్.. తక్కువ కాలంలోనే ఎక్కువ కస్టమర్లను తెచ్చుకుంది. అతి తక్కువ ధరకే వాయిస్ కాల్స్ డేటా ఇవ్వడంతో ప్రతీ ఇంట్లో ఒక జియో ఫోన్ నంబర్ ఉండే పరిస్థితి ఏర్పడింది. ఇంటర్నెట్ వాడకంలో కూడా జీయో వచ్చిన తర్వా
రిలయెన్స్ జియో తన వినియోగదారులకు మరో శుభవార్త చెప్పింది. జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ ధరలు తగ్గించింది. డేటా లిమిట్ పెరిగింది. జియో ప్లాన్ రీఛార్జ్ చేయాలంటే రూ.19 ఉన్నా చాలు. రూ.19 నుంచి రూ.9,999 వరకు ప్లాన్స్ ఆఫర్ చేస్తోంది రిలయెన్స్ జియో. ప్లాన్స్ ధ�
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రచ్చ రచ్చ చేస్తున్న ఐటీ గ్రిడ్స్ కేసులో దర్యాప్తు ఊపందుకొంది. ఈ కేసులో నియమితమైన సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) అధికారులు మార్చి 07వ తేదీ గురువారం భేటీ అయ్యింది. బృందానికి ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వం
ఇంటర్నెట్ సేవలు ప్రపంచం మొత్తం మీద భారత్ లోనే అత్యంత తక్కువ ధరకు లభిస్తున్నట్లు బ్రిటన్ కు చెందిన కేబుల్ అనే వెబ్ సైట్ తెలిపింది.