Home » dates
ఏపీలో ఉద్యోగ నియామక పరీక్షలకు ఏపీపీఎస్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో ఉద్యోగాల నియామకాల ప్రక్రియను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. గతంలో జారీ చేసిన నోటిఫికేషన్లకు సంబంధించిన నియామక పరీక్షలు నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంద�
దేశ రాజధాని నగరం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం చేసింది ఎన్నికల సంఘం. ఎన్నికల తేదీలపై నిర్ణయం తీసుకోవడానికి ఎన్నికల సంఘం (ఈసీ) అధికారులు ఢిల్లీలో ఇవాళ(26 డిసెంబర్ 2019) సమావేశం అయ్యారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 22తో ప్రస్తుత అ�
మరోసారి దేశంలో ఎన్నికల నగరా మోగనుంది. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 21వ తేదీ శనివారం మధ్యాహ్నం వెలువడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీపావళికి ముందే ఎన్నికలు
పోలీసు శాఖలో డ్రైవర్లు, మెకానిక్ల పోస్టులకు తుది రాత పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మే 19వ తేదీ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి ఛైర్మన్ వి.వి. శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ మేరకు మే
దేశవ్యాప్తంగా అన్ని రాజకీయపార్టీలు మే-23కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి.ఎందుకంటే మళ్లీ ఐదేళ్ల వరకు ఇలాంటి రోజు రాదని.రాజకీయ పార్టీలు,నాయకులు మాత్రమే కాదు సామాన్య ప్రజలు కూడా ఎంతో ఆశక్తిగా ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నారు.ఎవరు అధికార పక్�
మేడారంలో 2020లో నిర్వహించే శ్రీ సమ్మక్క – సారలమ్మ మహా జాతర తేదీలను పూజారులు ఖరారు చేశారు. మాఘ శుద్ధ పౌర్ణమి గడియలను ఆధారంగా నిర్ణయించిన జాతర తేదీలను పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు ప్రకటించారు. ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం మేడారంలోన�
తెలంగాణలో ఇంటర్ మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 19వ తేదీ శుక్రవారం ఇంటర్ అధికారులు రిలీజ్ చేశారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ ఒక ప్రకటనలో వెలువరించారు. మే 16వ తేదీ నుండి మే 27 వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతు�
ఏపీ లో ఎంసెట్ పరీక్షల షెడ్యూలు శనివారం (ఫిబ్రవరి 9) విడుదలైంది. ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సాయిబాబా విజయవాడలో ఎంసెట్-2019 షెడ్యూలును విడుదల చేశారు. షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 20 నుంచి ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 24 వరకు పరీక్షలు కొన�
తెలంగాణలోని వివిధ వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి మార్చింది.