Home » daughter-in-law
కోడల్ని లైంగికంగా వేధిస్తున్న భర్తను గొడ్డలితో నరికి హత్య చేసింది అతని ఇల్లాలు. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ ఘటన సంచలనం రేపుతోంది.
బైక్ మీద వెడుతున్న కొడుకు-కోడల్ని ఆపి మరీ కొట్టింది ఓ మహిళ. నడిరోడ్డుపై పోలీసులు చూస్తుండగానే ఈ సంఘటన జరిగింది. ఆమె కొట్టిన కారణం తెలిస్తే మీరు కూడా ఆ మహిళను మెచ్చుకుంటారు.. ఇంతకీ ఏంటా కారణం?
సివిల్ కోర్టుకెక్కిన కేసుల్లో ఇది వింతైన ఘటన. ఏడాదిలోగా మనవడిని లేదా మనవరాలిని తన చేతిలో పెట్టకపోతే రూ.5కోట్లు ఇవ్వండి అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. పైగా తన వార్నింగ్ ను హైకోర్టు ద్వారా ఇప్పించారని లాయర్ ఏకే శ్రీవాస్తవ వెల్లడించారు.
అత్తపెట్టే వేధింపులు భరించలేని కొత్త కోడలు అత్తను అప్పడాల కర్రతో కొట్టి చంపిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.
ఉపాధికోసం గల్ఫ్లో కొడుకు ఉద్యోగం చేసి సంపాదిస్తుంటే స్ధానికంగా ఉంటున్న కోడలు అడ్డదారులు తొక్కుతోంది. కోడలు ప్రవర్తన చూసి తట్టుకోలేని మామ కోడల్ని పొడిచి చంపాడు.
కని.. పెంచి.. పోషించి వ్యక్తిగా మార్చిన తల్లిదండ్రులకు తిండి పెట్టడం మానేయడంతో ఆ దంపతులు ఆకలితో చనిపోయారు. సూర్యాపేట జిల్లాలో జరిగిన ఘటన సోమవారం వెలుగు చూసింది. బాధ్యులైన నాగేశ్వర్ రెడ్డి, లక్ష్మీని పోలీసులు..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కోడలిని అమ్మేశాడు ఓ మామ. రూ.80 వేలకు గుజరాత్కు చెందిన ముఠాతో ఒప్పందం చేసుకోగా.. సదరు మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాధితురాలిని కాపాడి, ఎనిమిది మంది నింద�
కన్నకూతురులా చూసుకోవాల్సిన కోడలిపై కన్నశాడో కీచక మామ. కొడుకు ఆఫీసుకువెళ్ళగానే కోడలిపై అత్యాచారం చేయబోయాడు.కోడలు గట్టిగా కేకలు వేయటంతో పారిపోయాడు.
Twist at the wedding : చైనాలో జరుగుతున్న ఓ పెళ్లిలో ఎవ్వరూ ఊహించని ట్విస్టు చోటుచేసుకుంది. ఆ పెళ్లిలో వధూ వరులు గతంలోనే ప్రేమించినవారు వచ్చి ‘ఆపండీ’ అని అరవలేదు. కానీ పెళ్లి తంతులో మాత్రం ఊహించిన ట్విస్టు చోటుచేసుకుంది. వధూ వరులిద్దరూ ఉంగరాలు మార్చుకోబ�
బీజేపీ ఎంపీ కౌషల్ కిషోర్ కోడలు అంకిత ఆత్మహత్యాయత్నం చేశారు. ఉత్తర ప్రదేశ్ లోని మోహన్ లాల్ గంజ్ పార్లమెంట్ స్ధానం నుంచి కౌశల్ కిషోర్ భారతీయ జనతాపార్టీ తరుఫున గెలిచారు.