Home » Daughter
అతడో సింగరేణి కార్మికుడు. భార్య, ఓ కొడుకు, కూతురు. కష్టపడి పిల్లల్ని పెద్ద చేశాడు. మంచి చదువులు చదివించాడు. ఎవరితోనూ శత్రుత్వం లేదు. ఉన్నంతలో హ్యాపీగా సాగిపోయే జీవితం అతడిది. అలాంటి వ్యక్తి ఓ రోజు ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కొల్పోయా
వివాహేతర సంబంధాలతో కుటుంబాలు పతనమవుతున్నాయని తెలిసీ ప్రజలు వాటి పట్లే ఆకర్షితులవటం బాధ కలిగిస్తోంది. కన్నతల్లే పడక సుఖం కోసం అల్లుడితో లైంగిక సంబంధం పెట్టుకోవటం చూసి తట్టుకోలేని కూతురు పోలీసులను ఆశ్రయించింది. బీహార్ లోని చాప్రా జిల్లాలో
పెళ్లి అయి మూడు రోజులే అయ్యింది. భార్య తనను విడిచిపెట్టి వెళ్లిపోయిందని తీవ్ర మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. కానీ..తమ కొడుకు ఆత్మహత్య చేసుకోవడానికి కోడలు తల్లిదండ్రులే కారణమని, �
మొదటి భర్తతో మనస్పర్ధలు రావటంతో విడాకులు తీసుకున్న మహిళ రెండో పెళ్లి చేసుకోవాలనుకుంది. రెండో పెళ్లి కోసం వచ్చిన సంబంధం వరుడికి తనకిది మొదటి పెళ్లని అబధ్ధం చెప్పింది. మొదటి భర్త ద్వారా పుట్టిన కుమార్తెను తల్లివద్ద దాచి రెండో భర్తతో కాపురం �
భారత్లో టిక్ టాక్ బ్యాన్ కాకముందు అదొక ప్రపంచంగా మారిపోయింది యువతకు. రోజుకో సెన్సేషన్.. గంటకో వీడియో అన్నట్లుగా యువత ఉత్సాహంగా టిక్టాక్ చేసుకునేవాళ్లు అయితే భారత్లో టిక్ టాక్ గోల దాదాపుగా అంతరించిపోగా.. మిగిలిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్�
ఓ మహిళ తన కూతురితో కలిసి భర్తను పొడిచి చంపేసి ఆ తర్వాత తనకు తానే గాయపరచుకున్నాడని అద్ధం ముక్కు విరిగి చాతీలో పొడుచుకుందని చెప్పుకొచ్చారు. పోస్టు మార్టం జరిగితే గానీ నిజాలు బయటకు రాలేదు. ముంబైలోని నాలా సపోరా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సురేశ్ వ�
ఏనుగు తన అమ్మమ్మను ప్రేమతో ముద్దాడుతున్న ఫొటో ఇటీవల వైరల్ అయింది. 39 సంవత్సరాల పోరీ అనే ఏనుగు 19సంవత్సరాల తనకూతురిని జర్మన్ జూలో కలుసుకుంది. అదే జూలో తమికా, ఫోర్, ఎలానీ, ఒన్ అనే మనవరాళ్లని కలుసుకుంది. పోరీ బెర్లిన్ నుంచి జర్మనీకి వెళ్లడంతో కుటుం�
కన్న కూతురును చదివించి గొప్పదాన్ని చేయాలనుకున్నారు. సమాజంలో మంచి పేరు తెచ్చుకునేలా ప్రయోజకురాలిని చేయాలని కలలు కన్నారు ఆ తల్లితండ్రులు. కానీ యుక్త వయస్సులో ఉన్న ఆ బాలిక ప్రేమవలలో పడింది. అది తట్టుకోలేని తల్లి తండ్రులు కూతురిని దండించాలను�
కన్నకూతురు అక్రమ సంబంధం పెట్టుకుంటే ఖండించాల్సింది పోయి కూతురు తో కలిసి భర్తను హత్య చేసిందో ఇల్లాలు. కూతురు కాపురాన్ని చక్క దిద్దుదామనుకున్నతండ్రి భార్య, కూతురు చేతిలో హతమయ్యాడు. తమిళనాడు విల్లుపురం సమీపంలోని వడవపాళ్యంకు చెందిన ధనశేఖర్(45
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీఆరోగ్యం మరింతగా విషమించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ఆరోగ్య పరిస్థితి క్రిటికల్గా ఉన్నట్టు ఆర్మీ ఆర్ అండ్ ఆర్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయనకు ప్రస్తుతం వెంటిలేటర్పైనే చికిత్స అందిస్తున్న�