Home » Daughter
బెంగళూరులో దారుణం జరిగింది. చెత్త తగులబెట్టే సమయంలో ప్రమాదవశాత్తూ అందులో జారిపడి మూడేళ్ల చిన్నారి మరణించింది.మార్చి-5,2019న జరిగిన ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన చిన్నారి చికిత్స పొందుతూ చనిపోయింది. బెంగళూరులోని కబ్బన్ పార్క్ ట్రాఫిక్ పోలీస్ స్టేష
టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ కూతురు ఆశ్రిత వెడ్డింగ్ వేడుకలు జైపూర్లో అట్టహాసంగా జరుగుతున్నాయి. అత్యంత సమీప బంధువులకు, స్నేహితులకు మాత్రమే ఆహ్వానాలు పంపారు వెంకీ ఫ్యామిలీ. దీనితో ఈ పెళ్లికి సంబంధించిన వివరాలు ఏవీ బయటకు పొక్కడం లేదు. అయితే.
టాలీవుడ్ విక్టరీ ‘వెంకటేష్’ రియల్గా మామ అవుతున్నారు. అవును ఆయన పెద్ద కూతురు అశ్రిత వివాహం రాజస్థాన్లోని ఓ ప్రాంతంలో ఘనంగా జరుగుతోంది. పెళ్లి వేడుకలను దగ్గుబాటి ఫ్యామిలీ భారీ స్థాయిలో చేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ వేడుకకు వెంకటేష్ దగ్గ�
ఎన్నికల సమయంలో కర్నూల్ లో టీడీపీకి గట్టి షాక్ తగిలింది.టీడీపీ సీనియర్ నాయకుడు ఎస్పీవై రెడ్డి జనసేన పార్టీలో చేరారు.కూతురు సుజలతో కలిసి పవన్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. 2014లో వైసీపీ టిక్కెట్ పై పోటీ చేసి నంద్యాల ఎంపీగా విజయం సాధి
ప్రతిభకు వయస్సుతో పనేముంది సాధించాలనే పట్టుదలకు లేటు వయస్సు అడ్డా..? కాదు కానే కాదు ఇదే విషయాన్ని తమిళనాడుకు చెందిన ఓ మహిళ నిజం చేసింది. తమిళనాడు రాష్ట్రంలోని థెని జిల్లాకు చెందిన 47ఏళ్ల శాంతి లక్ష్మి అనే మహిళ తన కూతురుతో పాటు తమిళనాడు సర్వ�
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్ల పార్థీవదేహాలు వారి వారి స్వస్థలాలకు చేరుకొన్నాయి. అమరుడైన CRPF జవాన్ రోహితష్ లంబా బౌతికకాయానికి రాజస్థాన్ రాష్ట్రంలోని స్వస్థలమైన గోవింద్ పురాకి చేరుకుంది. మరో సీఆర్పీఎఫ
మన్నె నాగేశ్వరరావును సీబీఐ తాత్కాలిక డైరక్టర్ గా నియమిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలై ఎన్జీవో సంస్థ కామన్ కాజ్ మరికొందరు సుప్రీకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ నుంచి ఇప్పుడు మరో న్యాయమూర్తి తప్పుకున్నారు. ఇప్�
అంతర్జాతీయ స్థాయిలో పలాస జీడిపప్పుకు పేటెంట్ 2014 ఎన్నికల్లో గౌతు శ్యాం సుందర్ శివాజీ గెలుపు కుమార్తె శిరీషను వారసురాలిగా ప్రకటించిన శివాజీ జిల్లా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న శిరీష శ్రీకాకుళం : పలాస రాజకీయాలు ఆసక్తికరంగా మార�
గాలిపటం ఎగరేయాలనే చిన్నారిని కరెట్ షాక్ నిలువునా కాల్చేసింది. దేశవ్యాప్తంగా సంక్రాంతి వేడులకల్లో గాలిపటాలు ఎగురవేయడం చిన్నవారి నుండి పెద్దవారి వరకూ ఓ సరదా. సంక్రాంతి సంబరాలు కొంతమంది కుటుంబాల్లో విషాదాన్ని కలగజేస్తున్నాయి.
విశాఖజిల్లా : మాతృమూర్తి గురించి వర్ణించాలంటే..ఒక్క పదంలో సరిపోదు. నవమాసాలు మోసి కనిపెంచి పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆ తల్లి…దారుణానికి తెగబడింది. తన ఏకాంతానికి అడ్డుగా వస్తుందనే కారణంతో కన్నకూతురినే చిత్ర హింసలకు గురి చేసింది. �