Home » Daughter
HCLటెక్నాలజీస్ ఫౌండర్ శివ్ నాడార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ హెచ్సీఎల్ టెక్ కంపెనీ చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు శివ్ నాడార్ ప్రకటించారు. శివనాడర్ స్థానాన్ని ఆయన కుమార్తె రోషిణి నాడార్ మల్హోత్రా(38) భర్తీ చేయన�
ఘట్ కేసర్ లో ఆరేళ్ల చిన్నారి ఆద్య కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. ఆద్య తండ్రి కళ్యాణ్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య అనూష చేసిన తప్పులను తట్టుకోలేక, కూతురు హత్యను జీర్ణించుకోలేక తనలో తానే కుమిలిపోయాడు. బిడ్డలేని లోకంలో నేను �
సోషల్ మీడియా మొత్తం ఉస్సేన్ బోల్ట్ కూతురికి విషెస్ చెబుతుంది. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లలో బోల్ట్ కూతురి క్యూట్ ఫొటోస్ నిండిపోయాయి. దాంతో పాటుగా ఒలింపియా లైట్నింగ్ బోల్ట్ అనే పర్ఫెక్ట్ పేరు పెట్టినట్లు ప్రకటించాడు బోల్ట్. ప్రపంచమంతా ఫ్య�
కర్ణాటకలో దారుణం జరిగింది. కన్న కూతురునే మోహించి ఒకతండ్రి అత్యాచారం చేశాడు. దానికి అతడి సవతి పెళ్లాం పట్టించుకోకపోవటంతో ఆ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. బెంగుళూరులోని హరలూర్ ప్రాంతంలో 19 ఏళ్ళ యువతి తన తండ్రి సవతి తల్లితో నివసిస్తోంది. కన్నతం
కడుపున పుట్టిన పిల్లలకు ఏ కష్టం రాకుండా చూసుకునేది తల్లి. నిత్యం వారి క్షేమం కోరుకునేది అమ్మ మాత్రమే. అందుకే అమ్మంటే దైవంతో సమానం అంటారు. కానీ ఆ తల్లి మాత్రం
కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ చాలా స్ట్రిక్ట్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. నిరుపేదలు, వలస
బాలీవుడ్ నటి, మోడల్ జోయా మొరానీకి కరోనా పాజిటివ్ వచ్చింది..
ప్రముఖ నటులు, దర్శకులు దేవదాస్ కనకాల కుమార్తె, రాజీవ్ కనకాల సోదరి శ్రీలక్ష్మీ అనారోగ్యంతో మృతిచెందారు..
కరోనా భయంతో భారతదేశం లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. మొత్తం 21 రోజుల పాటు ఇది కొనసాగుతుందని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. దీంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. స్కూళ్లు, కాలేజీలు, కంపెనీలు, ప్రముఖ ఆఫీసులు, ఇతరత్రా మూతవేయబడ్డాయి. స�
మధ్యప్రదేశ్ లో ఓ జర్నలిస్టుకు కరోనా వైరస్ సోకినట్లు నిర్థారణ అయింది. మార్చి-20న భోపాల్ లో అప్పటి సీఎం కమల్ నాథ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి హాజరైన జర్నలిస్టులకు ఇప్పుడు కరోనా పాజిటివ్ అని తేలింది. అంతేకాకుండా ఆ జర్నలిస్ట్ కూతురికి కూడా �