Home » Day
గతేడాది ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతులమీదుగా ప్రారంభమైన ఆ ర్వైల్వే స్టేషన్ ఆదాయం కేవలం రోజుకు రూ.20 మాత్రమేనంట. కేవలం ఇద్దరు ప్యాసింజర్స్ మాత్రమే రోజూ అక్కడినుంచి ప్రయాణం చేస్తున్నారంట. రూ.115 కోట్లు ఖర్చు చేసి.. ఆ స్టేషన్కు రైల్వే మార్గాన�
విజయవాడ బుడమేరు వంతెన దగ్గర ఒక్కరోజే 100 కేసులు నమోదు చేశారు. రూ.15 వేలు జరిమానా విధించారు.
ఇవాళ(సెప్టెంబర్-27,2019)ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ ఆయన విదేశీ పర్యటనలకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. మోడీ విదేశీ పర్యటనలకు సంబంధించి 18 ఫోటోలతో కూడిన ఫ్రేమ్ను తయారు చేస
టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం ఆయన్ను ఏలూరు జిల్లా జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిం�
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ MI days సేల్ పేరిట షియోమి, రెడ్మి స్మార్ట్ ఫోన్లపై అమేజింగ్ డిస్కౌంట్ ప్రకటించింది. సెప్టెంబర్ 05వ తేదీ నుంచి సేల్స్ జరుగుతున్నాయి. సెప్టెంబర్ 09వ తేదీ వరకు మాత్రమే ఈ ఆఫర్స్ ఉండనున్నాయి. షియోమీ ఫోన్లపై ఏకంగా రూ. 8 వేల డిస్క�
ఆకాశంలో సగం… అవకాశాలలో సగం అంటూ మహిళ దూసుకుపోతోంది అన్నది ఎవరూ కాదనలేని నిజం. బాధ్యతల బరువులు మోయడంలోనే కాదు… ప్రతి ఒక్కరి జీవితాలలో అంతా తానై అల్లుకుపోతోంది నేటి ఆధునిక మహిళ. అమ్మగా లాలించడమే కాదు… భార్యగానూ మగవారి జీవితంలో ఎన్నో మలు�
హైదరాబాద్ : కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు అంధ విద్యార్థులు. గణతంత్ర వేడుకలలో అంధుల మార్చ్ ఫాస్ట్లో పాల్గొని అబ్బుర పరిచారు. కవాతు చేసి అందరితో వహ్వా అనిపించారు. గవర్నర్ చేతులు మీదుగా బహుమతి కూడా అందుకున్నారు. అంధులు.. ప
రోజుకో యాపిల్ తింటే డాక్టర్కి దూరంగా ఉండొచ్చంటారు. అదే విధంగా రోజుకి రెండు కోడిగుడ్లు తీసుకుంటే సంపూర్ణ పోషకాలను పొందవచ్చంటున్నారు నిపుణులు. కోడిగుడ్లలో ప్రొటీన్లే కాదు, అనేక రకాల ఇతర పోషకాలు కూడా ఉంటాయి. అందుకే పూర్తి ఆరోగ్యం పొందాలంటే �